Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సన్మానాలు ఎందుకో: కన్నా విసుర్లు

కాపుల రిజర్వేషన్స్ అంశంలో బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారో, చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్...

బాబు ఆరాటం అదే: సజ్జల విమర్శ

చంద్రబాబు తన స్థాయి దిగజారి సిఎం జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని, శాపనార్ధాలు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  అమరావతి రాజధానిపై నిన్న కేంద్ర ప్రభుత్వం చేసిన...

అమరావతిపై మాట మార్చారు: బాబు

విశాఖ రాజధాని అని చెబుతున్న జగన్, అక్కడ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయకపోగా ఎన్నో సంస్థలను అక్కడినుంచి తరిమేశారని, వేలాది...

స్టూల్ పై నిల్చొని లోకేష్ నిరసన

యువ గళం పాదయాత్రలో టిడిపి  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సంసిరెడ్డిపల్లెకు లోకేష్ యాత్ర చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న...

ఆయిల్ కంపెనీలో ప్రమాదం: ఏడుగురు మృతి

కాకినాడ జిల్లాలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు  దుర్మరణం పాలయ్యారు. పెద్దాపురం మండలం జి. రాగంపేటలోని  ఈ ఆయిల్ కంపెనీ ట్యాంకర్ ను  శుభ్రం చేసేందుకు కార్మికులు...

ఫిబ్రవరి10 నుంచి కళ్యాణమస్తు: ఏపీ కేబినెట్

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనున్న సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేసింది. వైఎస్సార్ లా...

160 సీట్లు మావే: అచ్చెన్న ధీమా

ఆగస్ట్ లో ముందస్తు ఎన్నికకలకు వెళ్లేందుకు సిఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారని, మార్చి తరువాత నెల రోజుల్లో అసెంబ్లీ ని రద్దు చేయబోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జోస్యం...

విభజన చట్టం ప్రకారమే అమరావతి: కేంద్రం

మూడు రాజధానుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి రాజధానిని ఏపీ ప్రభుత్వం 2015లో నోటిఫై చేసిందని, విభజన చట్టంలోని సెక్షన్ 5,6 ల ప్రకారమే...

అభివృద్ధి, అవినీతి విషయంలో రాజీ లేదు: సత్య

గత ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అమలుచేయాలని అడుగుతున్న వైఎస్సార్సీపీ... గత చంద్రబాబు ప్రభుత్వంలో నిర్ణయించిన అమరావతి రాజధానిని ఎందుకు కొనసాగించడం లేదని బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ ప్రశ్నించారు. గత...

విభజన హామీలు తేల్చండి: రామ్మోహన్ నాయుడు

ప్రత్యేకహోదాతో పాటు  ఆంధ్ర ప్రదేశ్ కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే...

Most Read