Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆ వార్త నిరాధారం: ఆర్టీసీ

పాదయాత్రలో తనకు షేక్ హ్యాండ్ ఇచ్చినందుకుఒక ఆర్టీసీ డ్రైవర్ ను వైసీపీ ప్రభుత్వం ఉద్యోగంలోంచి తీసేసిందంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్ర...

9 పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం

రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి  అండగా ఉండాలని, అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు...

ఏపీలో 16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు

సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు  4100 మెగావాట్ల సామర్థ్యంతో  5 సోలార్ పార్కులు  మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు....

ఏప్రిల్ నుంచి సిఎం జగన్ పల్లె నిద్ర!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఆయ‌న నేరుగా ప్ర‌జ‌ల‌తో  మమేకం కానున్నారు. పల్లె నిద్ర' పేరుతో గ్రామాలను సందర్శించి సమస్యలను...

త్వరలో రాష్ట్ర స్థాయి దళితుల సదస్సు

దళితులను సామాజిక,ఆర్దిక,రాజకీయరంగాలలో ఉన్నతస్ధాయిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జగన్ నేతృత్వంలోని వైయస్సార్ సిపి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.  పేద,బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే సంక్షేమ...

సిఎస్ అధ్యక్షతన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ భేటీ

స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం రాష్ట్ర సచివాలయంలోని సిఎస్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు,కంపెనీలు ఏర్పాటు చేసేందుకు...

వాలంటీర్లకూ ఆ హక్కుంది: ధర్మాన

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా వాలంటీర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలని రాష్ట్ర రెవెన్యూ  శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావువిజ్ఞప్తి చేశారు. ఒకవేళ పొరపాటున టిడిపి వస్తే మొదటి...

సిఎంను కలిసిన ఆశా మాలవ్య

ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆమె సైకిల్‌పై దేశాన్ని చుట్టి వస్తున్న యాత్రలో ఉన్నారు. దీనిలో భాగంగా ఆమె ఏపీలో...

రాష్ట్రాభివృద్ధికి మూడు రాజధానులే శరణ్యం: సజ్జల

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులే ఏకైక మార్గమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి స్వామి ఆశీస్సులు ఉండాలని...

ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా లేదు: జయరాం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు....

Most Read