Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

చేపల చెరువులలో…. చెడు వ్యర్ధాలు

ఎన్ టీ ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం, జి. కొండూరు మండలంలో నివసించే ప్రజానీకం ఆరోగ్యం రోజు రోజుకు ప్రశ్నార్థకంగా మారుతోందనటంలో ఎటువంటి అనుమానాలు లేవు. పచ్చని పంట పొలాలను కుళ్ళిపోయిన...

సన్నాసి మాటలు: పవన్ పై బొత్స ధ్వజం

సెలబ్రిటీపార్టీ నేత పవన్‌ను చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతుందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్‌కి సబ్జెక్ట్ లేదని అసలు ఆ పార్టీకి ఓ విధానం లేదని దుయ్యబట్టారు....

అర్హులందరికీ నవరత్నాలు: గవర్నర్

విద్య వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.  రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని, విద్యా రంగంలో సమూలమైన మార్పులు తీసుకు...

మహనీయుల బాటలో నడుద్దాం: సిఎం జగన్

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. " స్వ‌తంత్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73...

కీరవాణి, కోట సచ్చిదానంద శాస్త్రిలకు పద్మశ్రీ

సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్న ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కోటాలో ఆయనకు...

సిఎంను కలిసిన సిరివెన్నెల కుటుంబం

సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, పద్మశ్రీ  సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  సిరివెన్నెల అనారోగ్యంతో బాధపడుతూ...

అక్వాలో దళారులు ఉండొద్దు: సిఎం

రైతు భరోసా కేంద్రాల్లో ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సచివాలయంలో ఉన్న యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలని అభిప్రాయపడ్డారు....

యాత్రకు బయల్దేరిన నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువ గళం’ పాదయాత్రకు హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి బయలు దేరారు. జూబ్లీ హిల్స్ లోని నివాసంలో బంధు మిత్రుల అభినందనలు...

మరో 165 పశు అంబులెన్స్ ల ప్రారంభం

డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలో భాగంగా  పశువులకు అంబులెన్స్‌ సేవలు మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  దాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు...

దుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’కి పూజలు

ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడానికే వారాహి వాహనం ఏర్పాటు చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో పవన్ ప్రత్యేక...

Most Read