Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బలవంతపు ఓటిఎస్ దారుణం: గోరంట్ల

Mla Gorantla Slams : ఓటిఎస్ పథకం ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎప్పుడో...

పది రోజుల్లో పీఆర్సీ: సిఎం జగన్

CM on PRC: రాబోయే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. తిరుపతి కృష్ణా నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో...

వరద బాధితులకు సిఎం జగన్ భరోసా

CM Assurance: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల బారిన పడిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీవర్షాలతో తీవ్రంగా...

త్వరలో ‘మూడు’ బిల్లు: బాలినేని

3 Capitals: రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, పీఆర్సీపై నిర్ణయం...

ఆర్ధిక శ్వేతపత్రం: టిడిపి ఎంపీల డిమాండ్

White Paper: జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్ధిక...

టిడిపి నిర్వాకం వల్లే ఆలస్యం : అనిల్

Polavaram: తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. పోలవరం నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందో టిడిపి నేతలకు తెలియదా...

సిఎంను కలిసిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్

NIti Ayog Team Visit: నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో...

సిఎస్ కు ఉద్యోగ సంఘాల నోటీసు

Employees to protest: ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. నేడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. డా. సమీర్ శర్మను కలిసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఐదు...

సిరివెన్నెలకు ఏపీ ప్రభుత్వ నివాళి

AP Tribute to Sirivennela: సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య...

ప్రైవేటులోనూ పేదలకు అవకాశం: సిఎం జగన్

Jagananna Vidya Kanuka: గతంలో ఆర్ధిక భారం వల్ల ప్రైవేటురంగంలో ఉన్న సుప్రసిద్ధ కాలేజీలు, యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి ఉండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు....

Most Read