Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి

OTS launched: పేద ప్రజలకు శాశ్వత గృహహక్కు కల్పించడమే సిఎం జగన్ ఉద్దేశమని రాష్ట్ర క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎటువంటి అవినీతి, రాజకీయ దురుద్దేశాలు లేకుండా...

భద్రాద్రి రామయ్యకు కొడాలి నాని స్వర్ణ కిరీటం

Kodali Nani _Bhadradri Ramayya : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కుటుంబంతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఫ్లాగ్ డే నిధికి సీఎం జగన్‌ విరాళం

Armed Forces Flag Day : సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఏపీ సైనిక్‌ వెల్ఫేర్  డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌), సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు: సిఎం

Alternative Crops:   ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించాలని, అవి సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. బోర్ల కింద వరికి బదులు...

ఓటిఎస్ గతంలో ఎందుకు చేయలేదు? బొత్స

Botsa on Babu: చంద్రబాబు రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేస్తే 23 సీట్లకు ఎందుకు దిగజారతారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అమలు చేసే వారు సరైన...

పేదలకు ఓ హక్కు కల్పిస్తున్నాం: సజ్జల

Its voluntary- Sajjala on OTS: పేదలకు లబ్ధి చేకూర్చడానికే ఓటిఎస్ పథకం తీసుకువచ్చామని, దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం  చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఈ పథకం స్వచ్ఛందంగా...

ఇవి మీకు ఉరితాళ్ళు : బాబు హెచ్చరిక

OTS row in AP: ఓటిఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆరోపించారు. పేదల ఇళ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన...

బాబాసాహెబ్ కు సిఎం జగన్ నివాళి

Johar Dr. BR Ambedkar : భారత రాజ్యంగ నిర్మాత డా. బాబా సాహెబ్ భీం రావు అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా భారత జాతి ఆయనకు ఘనంగా  నివాళులర్పిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి...

బాబుకు ప్రతిరోజూ విషాద దినమే: రాంబాబు

We did well: అధికారం లేకపోతే చంద్రబాబు ప్రతిరోజునూ విషాద దినంగానే భావిస్తారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు ఒక ప్రకృతి విపత్తు అని, దీన్ని మనవ...

ఆర్కే బీచ్‌ వద్ద అల్లకల్లోలం

Jawad Affect జవాద్ తుపాను  విశాఖపట్నం నగరంపై ప్రభావం చూపింది, ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్ల పాటు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి...

Most Read