Saturday, September 21, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

హోదా ఇవ్వకపోతే తల్లిని చంపినట్లేగా: షర్మిల

తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నరేంద్ర మోడీ విస్మరించారని, ఎంతో భక్తి ఉందని చెప్పుకునే వారు కూడా ఇలా మోసం చేస్తే వారికి మనసాక్షి ఉన్నట్లా లేనట్లా అని ...

పేదల కోసమే నా యుద్ధం : వైఎస్ జగన్

తాము అధికారంలో లేకపోతే పిల్లల చదువులు ఉండవని, గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు, 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కథ దేవుడెరుగు... చివరకు విద్యారంగం కూడా గాలికిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

బాబుకు ఊడిగం చెయ్‌… మాకేంటి: పేర్ని ఫైర్

టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు వాళ్ల పంపకాలకి సంజాయిషీ చెప్పుకునేందుకు జెండా పేరుతో నిన్నటి సభ పెట్టారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జెండా సభ అనే...

వైసీపీలో చేరిన ఎండి ఇంతియాజ్

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి. ఇంతియాజ్‌ స్వచ్చంద పదవీ విరమణ చేసిన అనంతరం నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఇంతియాజ్ కు...

పొత్తుల పేరుతో టిడిపి ఎత్తులు.. కాపుల అసంతృప్తి

తెలుగుదేశం - జనసేన పొత్తు కూటమిలో అలజడి సృష్టిస్తోంది. సీట్ల పంపకాల్లో జనసేనకు న్యాయమైన వాటా దక్కలేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు నైతిక మద్దతు ఇచ్చి...

ఒంగోలు నుంచి లోక్ సభకు చెవిరెడ్డి పోటీ!

చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా  లోక్ సభకు పోటీ చేయనున్నారు. గుంటూరు లోక్ సభకు గతంలో  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణ ను...

మా బలమేంటో ఎన్నికల తర్వాత తెలుస్తుంది : పవన్

బలిచక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని, కానీ వామనుడు నెత్తిమీద తొక్కుతుంటే ఆయన బలమేమిటో తెలిసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో  జరిగిన తెలుగుదేశం జనసేన బహిరంగసభలో  ప్రసంగించిన...

రుణమాఫీ పేరుతో బాబు మోసం : సిఎం జగన్

రైతన్నకు సాయం చేసే విషయంలో గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. 2014 ఎన్నికల్లో 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు...

సంక్షేమం కొనసాగాలంటే మనమే రావాలి : జగన్

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి  రావాలని, రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని... ఇదే విషయాన్ని పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకు వివరించి చెప్పాలని...

ఏపీలో కూడా అధికారం చేపడతాం: రాజ్ నాథ్ సింగ్

2027 నాటికి ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీ బిజెపి ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన రైజింగ్...

Most Read