కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతుండడంతో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జులై 26నుంచి ఆగస్టు 2వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యా...
ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆస్తి పన్నుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు మూడు కమిటీలు నియమించామని, ఈ కమిటీలు...
ఈఎస్ఐలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలపై రెండ్రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అధికారులను ఆదేశించారు. కార్మిక శాఖలో వివిధ విభాగాలపై మంత్రి జయరాం సమీక్ష నిర్వహించారు....
25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్...
తలపాగా విషయాన్ని కూడా రాజకీయం చేయడం అశోక్ జగపతి రాజుకు తగదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనా దృష్ట్యా అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
సింహాచలం దేవస్థానాన్ని...
ప్రకాశం జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ,పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. బుధవారం...
జూలై నెలలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నామని రాష్ర్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ విషయమై గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే సమావేశంలో తుది...
దేశ చరిత్రలోనే క్యాబ్, ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం తమదేనని సగర్వంగా చెప్పగలుగుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేని...
మాన్సాస్ ట్రస్టుకు సొంత అన్న కూతురు సంచయిత ఛైర్మన్ అయితే తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు ఓర్వలేకపోయారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఇన్నేళ్ళు చైర్మన్ గా ఉంది...
2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 7వేల 251...