Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Pawan: వృక్షాలు కూడా విలపిస్తున్నాయి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలాపురం పర్యటన సందర్భంగా రోడ్ల మధ్యన, ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని, దీనితో  వృక్షాలు కూడా విలపిస్తున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు...

YS Jagan: ఇక ఇది సామాజిక అమరావతి: సిఎం

'నేటి నుంచి ఇది మనందరి అమరావతి, సామాజిక అమరావతి' అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57...

YS Jagan: 50వేల ఇళ్ళకు నేడు శంఖుస్థాపన

సీఆర్డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ లో  ఇళ్ళ నిర్మాణానికి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయనున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్...

Ambati: వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర: రాంబాబు

వివేకానంద హత్య కేసులో సీబీఐ ఛార్జిషీటు మాత్రమే దాఖలు చేసిందని, దీన్నే  జడ్జిమెంట్లుగా ఎల్లో మీడియా వక్రీకరిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వలంటీర్ల వ్యవస్థ..... అది కాకపోతే...

Daggubati: సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: పురంధేశ్వరి

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి యువతను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తామే నిర్మిస్తానని చెప్పి...

Bose: ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా: పిల్లి బోస్ ప్రకటన

వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ సంచలన ప్రకటన చేశారు. కొంత కాలంగా  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పై తీవ్ర విమర్శలు చేస్తూ  వస్తోన్న...

Botcha: పవన్‌ కు మంత్రి బొత్స కౌంటర్‌

విద్యారంగ సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీటుగా స్పందించారు.  తాను ఇకపై పవన్ కళ్యాణ్ వద్ద ట్యూషన్...

YV Subba Reddy: ఎంతమంది కలిసి వచ్చినా విజయం మాదే: వైవీ

ప్రతిపక్షాలు విడిగా వచ్చినా, కలిసి వచ్చినా  ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేత, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సిఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కొలేకే చంద్రబాబు, పవన్...

TDP: వ్యక్తిగత దూషణలు మానుకో: కన్నా సూచన

సిఎం జగన్ అధికారిక కార్యక్రమాల్లో దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతున్నారని, ఇది ఆయనలోని ఓటమి భయాన్ని సూచిస్తోందని టిడిపి నేత కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ  డబ్బులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్ని...

Buggana: ‘గార్కో 10’ను సందర్శించిన బుగ్గన

వియత్నాంలో పర్యటిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందం ఆ దేశ  ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమైంది.  వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన...

Most Read