Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

జగ్గన్న తోటకు చారిత్రిక నేపథ్యం

Jagganna Thota Prabhala Theertham: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి పండుగ  ఓ ఎత్తైతే.. అందాల సీమ కోనసీమ లో సంక్రాతి సంబరాలు మరో ఎత్తు. సంక్రాంతి అంటే కొత్త ధాన్యం, కొత్త అల్లుళ్ళు,...

సెలవులు పొడిగించేది లేదు – విద్యాశాఖ

ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సంక్రాంతి సెలవుల పొడిగింపుపై విద్యాశాఖలో విస్తృత చర్చ జరిగింది. అయితే స్కూళ్లకు...

కుప్పం బ‌రిలో లోకేష్‌

ఏపీలో 2024 సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చావోరేవో తేల్చుకోనున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా జల్లెడ పడుతూ అక్కడ పార్టీని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు....

పిలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు: వైవీ

ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు కేటాయించాల్సిన అవసరం వైసీపీకి లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలకు సంబంధించి సిఎం జగన్...

సంక్రాంతి సంబరాల్లో బాలయ్య

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లా కారంచేడులో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో  వైభవంగా జరుపుకుంటున్నారు. కారంచేడులో బిజెపి జాతీయ నాయకురాలు దగ్గుబాటి...

డోకిపర్రుకు చిరంజీవి దంపతులు

టాలీవుడ్ మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ వర్గాలు చిరంజీవి, సురేఖ దంపతులకు సంప్రదాయబద్ధంగా...

మల్లాది అస్తమయం: సిఎం సంతాపం

Malladi no more: ప్రవచనకర్త, పౌరాణిక వాచ‌స్ప‌తి మ‌ల్లాది చంద్రశేఖ‌ర‌శాస్త్రి క‌న్నుమూశారు. వ‌యోభారంతో హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వగృహంలో అస్తమించారు. ఆయ‌న వ‌య‌సు 96 సంవ‌త్సరాలు. 1925 ఆగ‌స్టు 28న శాస్త్రి గుంటూరు జిల్లా...

ఆ వార్తలు నిరాధారం : చిరంజీవి

Baseless: ఏపీ సిఎం జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు.  రాజకీయాలకు  తాను దూరంగా ఉన్నానని, అలాంటి ఆఫర్లు తాను కోరుకొనే ప్రసక్తే లేదని,...

సంక్రాంతి సంబరాల్లో సీఎం వైఎస్‌ జగన్‌

CM Ys Jagan Sankranthi Celebrations : తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద ఈ రోజు వైభవంగా జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి, భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచెకట్టుతో...

హిందూ వ్యతిరేకుల ప్రభుత్వం – వీర్రాజు

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చాక హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. అన్యమతస్తుల ప్రమేయంతో హిందూ వ్యవస్థ పై చేస్తున్న దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

Most Read