Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ప్రజలు తిరగబడుతున్నారు: బాబు

Chandrababu Alleged that ycp Committing Irregularities In Kuppam Elections : ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలను కప్పిపుచ్చుకోడానికే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు...

టిడిపి చేయిస్తున్న దగా యాత్ర : ధర్మాన

అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్ర అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివర్ణించారు. అదో రియల్ ఎస్టేట్ యాత్ర, భ్రమరావతి యాత్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రకు...

సమస్యలు పరిష్కరించండి : సిఎం విజ్ఞప్తి

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి...

సదరన్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం

Southern Zonal Council Meet: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం  ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ కు అమిత్ షా చైర్మన్ గా ఉండగా, వైస్...

సేవే అసలైన మతం: వెంకయ్య

మాతృ భాషా పరిరక్షణ, గ్రామీణ వికాసం, సేవ, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు, దివ్యాంగులకు అవసరమైన శిక్షణ, ఉపాధి అందించడం లక్ష్యాలుగా నేటి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న...

శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు.  స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ...

అమిత్ షా కు ఘన స్వాగతం

Amit Shah welcomed: రేపు నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

ప్రఫుల్ పటేల్ తో మేకపాటి భేటీ

నవంబర్ 14, ఆదివారం తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ని చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్...

కుప్పంతో సహా అన్నీ మావే: విజయసాయి

Vijayasai  Reddy on Municipals: కుప్పం మునిసిపాలిటీతో సహా రాష్ట్రంలో జరుగుతోన్న మినీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు....

ఏపీ పరువు తీస్తున్నారు: కనకమేడల

Kanakamedala on AP finance situation:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయని.... ఆర్ధిక మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ అప్పులకోసం ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర...

Most Read