Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

Honourable Vice President Of India To Tour In Andhra Pradesh For one Week : రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కు గన్నవరం విమానాశ్రయంలో...

బిజెపికి ఏజెంట్లుగా టిడిపి నేతలు: గోవింద రెడ్డి

TDP leaders Sitting As Bjp Agents In Badvel Ycp Leader Govind Reddy :  బద్వేలులో బిజెపి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ఏజెంట్లుగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ,...

తిరుపతిని తలపించేలా…: విష్ణు ఆరోపణ

BJP Alleged That Ysrcp Irregularities In Badvel By Poll With Power : బద్వేల్ ఉపఎన్నికలో పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకంటే దారుణంగా, అత్యుత్సాహానికి పోయి దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నారని బిజెపి...

ఆలిండియా ర్యాంకర్లకు సిఎం అభినందన

CM Jagan Congratulated And Gave Incentives To Aitt all India Rankers : ఏఐటీటీ 2020లో ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంకులు సాధించిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్ధులను...

ప్రభుత్వంపై పోరాటం కొనసాగితాం: చంద్రబాబు

Chandrababu Naidu Tour In His Own Constituency Kuppam : ఆంధ్ర ప్రదేశ్ ను తాము అభివృద్ధికి మారుపేరుగా నిలిపితే జగన్ ప్రభుత్వం సారాయి, గంజాయి, డ్రగ్స్ కు కేంద్రంగా తయారు చేసిందని...

అమరావతి యాత్రకు హైకోర్టు ఓకే

Ap High Court Granted Permission For Amaravathi Maha Pada Yatra : అమరావతి పరిరక్షణ సమితి అధ్వర్యంలో తలపెట్టిన మహా పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.  అమరావతిని...

పోటీ పరీక్షలకు ఉపయోగపడాలి: సిఎం జగన్

Cm Jagan Conducted Comprehensive Review On Ysr Village Libraries : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న గ్రామీణ యువతకు విలేజ్ డిజిటల్ లైబ్రరీలు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

వారిని బైటికి పంపండి: బిజెపి వినతి

Outsiders Must leave Badvel Bjp Leaders Appeal To District Officers : ప్రచారం గడువు ముగిసినా మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు బద్వేల్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారని, వారిని తక్షణమే బైటికి పంపాలని...

అవార్డుల ప్రదానానికి రండి: గవర్నర్ తో సిఎం

CM Jagan Invited Honorable Governor For YSR Awards Function : రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ...

ఒక్క విద్యార్ధికి నష్టం జరిగినా ఊరుకోం: లోకేష్

ఎయిడెడ్ స్కూళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తుకు మరణశాసనం లాంటిదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయాలన్నది...

Most Read