Sunday, September 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

TTD: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ కు బోర్డు నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు బోర్డు శుభవార్త అందించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114...

Caste Census: రేపటి నుంచి ఏపీలో కుల గణన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కులగణన పక్రియ రేపు బుధవారం మొదలు కానుంది. పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 5 ప్రాంతాల్లో, రెండు రోజులపాటు...

YSRCP Yatra: మేలు చేయని బాబుకు బుద్ధి చెప్పాలి: మంత్రి జయరాం

జగనన్న మన బిడ్డలను ఓ మేనమామగా చదివిస్తున్నారని, అవ్వాతాతలకు మనవడిగా నెల మొదటిరోజునే ఫించన్లు అందేలా చేశారని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు.  జగనన్న ఎస్సీలకు అంబేద్కర్‌లాంటి వాడు, బోయలకు వాల్మీకి...

AP Politics: పీఠం కోసం పొత్తులు… జిత్తులమారి ఎత్తులు

తెలంగాణలో ఎన్నికల కోలాహలం తారాస్థాయికి చేరుకోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త సమీకరణాల దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటే టార్గెట్ గా పొత్తుల కోసం జిత్తుల మారి ఎత్తులు వేస్తున్నారని రాజకీయ వర్గాల...

YSRCP: జైత్రయాత్రలా సాగుతోన్న సామాజిక బస్సు యాత్ర

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు అనేక మంది నాయకుల ఉపన్యాసాల్లోనే సామాజిక సాధికారత మాట విన్నామని, జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సామాజిక సాధికారత...

AP Politics: వైసీపీలో జోష్ నింపిన సాధికార యాత్ర

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందరి దృష్టీ తెలంగాణా ఎన్నికలపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ నలుగురు కలిసినా మన పక్క రాష్ట్రంలో ఎలాంటి ఫలితం రానుందనే దానిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అక్కడ...

YSRCP Bus Yatra: జగన్ అంటే నిజం, బాబు అంటే అబద్ధం

పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతూ మాట్లాడుతుంటే పట్టరాని సంతోషంగా ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. నవరత్నాల ద్వారా వందకు 80 శాతం మంది బీసీ,...

Chelluboyina: వారి సేవలు సవాలుతో కూడినవి: మంత్రి కితాబు

ఆయన రాష్ట్ర మంత్రి. ఆయన్ను చూస్తే అధికార దర్పం ఏమాత్రం కనిపించదు, సామాన్యుడిలా అందరిలోనూ కలిసిపోతుంటారు. ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండే ఆయనకు తెలుగు భాష, సాహిత్యం అంటే అమితమైన మమకారం....

YSRCP: కారు చీకట్లో కాంతి రేఖ జగన్: స్పీకర్ తమ్మినేని

సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కొనియాడారు. నాలుగున్నర నెలల పాలనలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ...

YSRCP Bus Yatra: జగన్ పాలనలోనే సామాజిక సాధికారత

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో నేరుగా అందిస్తోన్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున...

Most Read