Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అర్హులు లేరా? : చంద్రబాబు ప్రశ్న

RS tickets: రాజ్యసభ సీటు ఇవ్వడానికి ఆంధ్ర ప్రదేశ్ లో సమర్థులు, వెనుకబడిన వర్గాల వారు లేరా అని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  రాజ్యసభ టికెట్లు...

అప్పుడు కనబడలేదా?: అంబటి

ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని, నిర్వహణ బాధ్యతలు సాగునీటి సంఘాలు చూసుకుంటాయని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిర్వహణా లోపాల వల్ల కొన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు...

బీసీలంటే టిడిపి; టిడిపి అంటే బీసీలు: అచ్చెన్న

BCs for TDP: గ్రామాల్లో వైసీపీ నేతలను ప్రజలు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని, పరిపాలనను అసహ్యించుకుంటున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పలేక వైసీపీ నేతలు...

హైదరాబాద్ కు సిఎం జగన్

Blessings: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహా వేడుకకు  అయన హాజరయ్యారు. హైటెక్‌ సిటీ...

జగన్ కు విజయసాయి, కృష్ణయ్య కృతజ్ఞతలు

Rajya Sabha Candidature: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు విజయసాయిరెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. వీరిద్దరితో పాటు న్యాయవాది, సినీ నిర్మాత...

సిఎంను కలిసిన అమెరికా కాన్సుల్‌ జనరల్‌

American Consul: అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్‌ రీఫ్‌మెన్‌ తన ఫేర్‌వెల్‌ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుకుని పలు అంశాలపై చర్చించారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు...

దేశానికే దిక్సూచి ఈ ప్రాజెక్ట్: సిఎం జగన్

Great Initiative: ప్రపంచంలోనే  అతిపెద్ద  ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టును గ్రీన్ కో సంస్థ  ఏర్పాటు చేయడం సంతోషమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  కర్నూలు జిల్లా...

అందరికీ పరిహారం ఇవ్వాలి: సోమిరెడ్డి డిమాండ్

No Meters:  వ్యవసాయ మీటర్లకు మోటార్లు బిగించడం ద్వారా 30శాతం విద్యుత్ ఎలా ఆదా అయ్యిందో ప్రభుత్వం చెప్పాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్ళలో రైతులకు లక్షా...

రాజ్యసభకు ఆర్. కృష్ణయ్య!

BC Voice: బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ఇకపై రాజ్యసభలో తన గళం వినిపించ బోతున్నారు. ఆయన్ను పెద్దల సభకు పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర...

గ్రీన్ కో పవర్ ప్రాజెక్టుకు సిఎం శంఖుస్థాపన

First of its kind: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే,17 (మంగళవారం) నాడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గ్రీన్ కో సంస్థ నిర్మిస్తోన్న ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంటిగ్రేటెడ్‌...

Most Read