Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జరిమానా

అమరావతి హైకోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు 8 మంది ఐఏఎస్‌లకు రెండు వారాలపాటు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఎటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదని...

ఏప్రిల్‌ 4న కొత్త జిల్లాలకు ముహూర్తం

New Districts: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాలు లాంఛనంగా అవతరించనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్...

రాష్ట్రంలో ముల్క్ హోల్డింగ్స్ పెట్టుబడులు

Investments: వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటుచేసేందుకు దుబాయ్ కు చెందిన ముల్క్‌ హోల్డింగ్స్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌...

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే: బాబు

Youth - Politics: రాజకీయాల్లో మార్పు తేవాలనుకుంటున్న, సమాజంపట్ల అంకితభావం ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. నలభై ఏళ్ళకు కావాల్సిన యువతరాన్ని...

ఎన్టీఆర్ దేవుడు, బాబు రాముడు, లోకేష్ మూర్ఖుడు

I will show: తన తల్లిని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమను...

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: సిఎం

CM review on Irrigation: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్ కు సంబంధించిన  డిజైన్లు త్వరగా తెప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు...

మంత్రి పదవి లేకపోతే విశ్వరూపం: కొడాలి

I am Ready: తన మంత్రి పదవి పొతే విపక్షాలపై విమర్శల విషయంలో విశ్వరూపం చూస్తారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు.  ఒక రకంగా మంత్రి పదవి తనకు...

టిడిపికి 40 కాదు, 27 మాత్రమే: సజ్జల

Babu-Manage Politics: తెలుగుదేశం పార్టీ కి 40ఏళ్ళు కాదని కేవలం 27 ఏళ్ళు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. అసలైన టిడిపి ఎన్టీఆర్ తోనే పోయిందని, ఇప్పుడున్నది...

‘లేపాక్షి’కి అరుదైన గౌరవం

Lepakshi: అనంతపురము జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఆలయానికి అపురూపమైన ఖ్యాతి దక్కింది. అరుదైన గుర్తింపు కలిగిన దేవాలయాల జాబితాలో చోటు దక్కించుకుంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి ఆలయానికి స్థానం...

టిడిపి ఆరోపణలు హాస్యాస్పదం: బుగ్గన

Its Trash: రాష్ట్ర ఖజానాలో 48 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయంటూ టిడిపి నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ పై ఏం...

Most Read