Tuesday, September 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రికవరీ వద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

High Court on PRC: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  జీతాల్లో...

మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ

talks started: పే రివిజన్ కమిషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు మంత్రుల కమిటీతో సమావేశం అయ్యారు. సచివాలయం రెండో బ్లాక్ లో ఆర్ధిక శాఖ సమావేశ మందిరంలో ఈ చర్చలు...

ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి పనులు :సిఎం

Upadhi Hami: ఉపాధిహామీ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. చేపట్టే పనుల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్  హెల్త్‌...

నమ్మకం లేదనడం సరికాదు: బొత్స

Let's discuss: తమ ప్రభుత్వం ఎవరి పట్లా కక్ష పూరితంగా వ్యవహరించబోదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాము వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నామని, ఉద్యోగ సంఘాలతో...

ఏడుగురు లాయర్లకు జడ్జిలుగా అవకాశం

New Judges: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు లాయర్లకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో ఈనెల 29న సమావేశమైన కొలీజియం...

మహాత్ముడికి సిఎం జగన్ నివాళి

Tributes to Mahatma: జాతిపిత మహాత్మాగాంధీ 74వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి...

మీరు వ్యతిరేకిస్తున్నారా?: వెల్లంపల్లి

Are You OK?: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే తెలుగుదేశం పార్టీ కనీసం దాన్ని హర్షించలేని పరిస్థితిలో ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారో,...

ఆర్ధికంపై వాస్తవాలు చెప్పండి: కేశవ్ డిమాండ్

White Paper: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పొంతన లేని ప్రకటనలు, మాటల గారడీ చేసున్నారని టిడిపి ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యవుల కేశవ్ మండిపడ్డారు....

ఏడాది క్రితమే ప్రక్రియ ప్రారంభం: బాలినేని

Not for diversion: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనను రాష్ట్రంలో 99 శాతంమంది ప్రజలు స్వాగతిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కేవలం కొన్ని చోట్ల...

సోము వీర్రాజు భేషరతు క్షమాపణలు

I am sorry: కడపపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేషరతుగా రాయలసీమ  ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కడప ప్రజలకు...

Most Read