Friday, September 20, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఆటోడ్రైవర్లకు మేలుచేసిన ప్రభుత్వం మాదే: జగన్

దేశ చరిత్రలోనే క్యాబ్, ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం తమదేనని సగర్వంగా చెప్పగలుగుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేని...

అశోక్ గజపతిది ఓర్వలేని తనం: వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్టుకు సొంత అన్న కూతురు సంచయిత ఛైర్మన్ అయితే తెలుగుదేశం నేత అశోక్ గజపతిరాజు ఓర్వలేకపోయారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఇన్నేళ్ళు చైర్మన్ గా ఉంది...

ఇంటింటికీ మంచినీటి కనెక్షన్ : మంత్రి పెద్దిరెడ్డి

2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 7వేల 251...

ప్రతి పేదవాడికి రూ. 15 లక్షల సంపద: మంత్రి శ్రీ రంగనాధ

“నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు” ద్వారా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పడబోతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖమంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల గ్రామలుంటే కొత్తగా 17 వేల కాలనీలు...

రఘురామపై అనర్హత వేటు ఖాయం : మార్గాని భరత్

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు పడడం ఖాయమని వైఎస్సార్ సిపి లోక్ సభ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ స్పష్టం చేశారు. ఇటీవలే లోక్ సభ స్పీకర్...

ఢిల్లీకి మేకపాటి: పెట్రో కాంప్లెక్స్ పై కీలక భేటి

కాకినాడ సెజ్ లో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు పైన చర్చించడం కోసం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీకి పయనమవుతున్నారు. అయన  మంగళవారం సాయంత్రం బయలుదేరి రాత్రి ఢిల్లీకి చేరన్నారు....

వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర ఆర్ధికసాయం

వైఎస్సార్ వాహన మిత్ర కింద వరుసగా మూడో ఏడాది ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. కరోనా కష్టకాలంలో బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్‌...

గవర్నర్‌ తో సిఎం భేటి: ఎమ్మెల్సీలకు ఆమోదం

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సిఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ కాసేపటికే గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీ...

మాన్సాస్ పై తీర్పు హర్షణీయం: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు స్పందించారు. మాన్సాస్...

కౌలు రైతులకు రుణాలివ్వండి : బ్యాంకర్లతో సిఎం

కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు.  గ్రామాల స్థాయిలో ఆర్బీకేలు ఉన్నాయని, ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలో చేస్తున్నామని,...

Most Read