Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

విశాఖ స్టీల్ పై ప్రధానిని కలుస్తాం: వైసీపీ

We will meet PM: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120కి పైగా పార్లమెంటు సభ్యుల నుంచి సంతకాలు సేకరించామని, త్వరలో ప్రధాని మోడీని కలిసి దీనిపై మెమోరాండం అందిస్తామని వైఎస్సార్సీపీ...

సాదియాకు 5 లక్షల ఆర్ధిక సాయం

Power Lifting: ఏసియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ షేక్‌ సాదియా అల్మస్‌ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.  గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌...

పోలవరం ఇంచు కూడా తగ్గించం: జగన్

No Question: పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదని, ఆ ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలుగుదేశం, ఆ...

గతంలో మీరు చేసిందేమిటి? గద్దె

Never Before: గతంలో స్పీకర్ స్థానం చూట్టూ నిల్చుని, ఆయన్ను అవమానపరిచిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు.  జంగారెడ్డి గూడెంలో ఇంత...

ఏబీవీ ఆఫీసర్ గా అన్ ఫిట్: గుడివాడ

He is unfit: చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పై వేర్ వినియోగించడంలో ప్రధాన సూత్రధారి నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. తమపై...

నలుగురు టిడిపి సభ్యుల సస్పెన్షన్

Again Suspend : నలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. నేడు కూడా టిడిపి సభ్యులు జంగారెడ్డి గూడెం అంశంపై...

ఉక్రెయిన్ విద్యార్థులకు అండగా ఉంటాం: సిఎం

We assure you: ఉక్రెయిన్ ‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన  విద్యార్థులకు అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి అవసరమున్నా వెంటనే...

పెగాసస్ పై హౌస్ కమిటి

House Committee: పెగాసస్ ఆరోపణలు, వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని రాష్ట్ర శాసనసభ నిర్ణయించింది. పెగాసస్ స్పై వేర్ ను 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీనికోసం నాటి ఇంటలిజెన్స్...

చౌకబారు ఆరోపణలు:పెగాసస్ పై అచ్చెన్న

baseless: పెగాసస్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెగాసస్ ద్వారా విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసిందని, దీనిపై...

టిడిపి సభ్యులపై స్పీకర్ ఆగ్రహం, సస్పెండ్

Speaker Anger: శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం  మరణాలపై చర్చ చేపట్టాలంటూ నేడు కూడా టిడిపి సభ్యులు ఆందోళన...

Most Read