Monday, September 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

Konidela-Kodali: చిరంజీవి కామెంట్- కొడాలి కౌంటర్

ఇటీవల బ్రో సినిమాపై తలెత్తిన వివాదంపై మెగాస్టార్ చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు చేయగా వాటిపై మాజీ మంత్రి కొడాలి నాని కూడా అదే స్థాయిలో స్పందించారు. బ్రో సినిమాలో తనను పోలిన పాత్ర...

Electric Strike: విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు....

Astronaut: సిఎం జగన్ ను కలిసిన జాహ్నవి

ఐఐఏఎస్‌ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుండి సైంటిస్ట్‌ వ్యోమగామి అభ్యర్ధిగా సిల్వర్‌ వింగ్స్‌ అందుకున్నపాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. గత ఏడాది జులైలో...

Pinnelli Fire: లోకేష్ పిచ్చిమాటలు మానుకో: పీఆర్కే

తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఛాలెంజ్ విసిరారు. యువగళం యాత్రలో భాగంగా మాచర్లలో జరిగిన సభలో తనపై ఆయన పలు...

CM Jagan: ఎన్నికల్లోపే నిర్వాసితులకు న్యాయం: సిఎం

పోలవరం నిర్వాసితులకు కేంద్రం నేరుగా సహాయం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోడీకి కూడా తాను తెలియజేశానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...

Babu: పుంగనూరు తర్వాత తోక ముడిచారు: బాబు

రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతో పాటు వరి పంట సాగుకూడా తగ్గిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణాలో సాగు విస్తీర్ణం పెరుగుతుంటే ఏపీలో తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. ఐదు...

Kodali Comments: బాబుతో కలిసి వస్తే ఒకే గాటన: నాని

చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని, ఆయన పవన్ కళ్యాణ్ ను కూడా వాడుకుని వదిలేస్తారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఎంతో గొప్పవాడని,  అలాంటి వ్యక్తికి  బాబు...

నేడు ఒకే నగరంలో జగన్, బాబు బస

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఒకే నగరంలో నేడు బస చేయనున్నారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను కలుసుకుని వారికి అందిన సహాయ పునరావాస కార్యక్రమాలపై ప్రత్యక్షంగా...

CM Jagan: వరద సాయంపై సిఎం క్షేత్ర స్థాయి సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో...

Gaddar: ప్రజా యోధుడు గద్దర్: జన సేనాని ఘన నివాళి

ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. జూలై నెల చివరి వారంలో ఆస్పత్రిలో గద్దర్ ను స్వయంగా పరామర్శించిన పవన్ నేడు...

Most Read