Saturday, July 27, 2024
Homeఅంతర్జాతీయం

ఒలింపిక్స్ వేడుకల వేళ… పారిస్ లో విధ్వంసం

ఒలింపిక్స్ వేడుకలకు సిద్దమైన పారీస్ లో అల్లరి మూకలు చెలరేగాయి. ఇవాళ(శుక్రవారం) ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జ‌రిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన నెట్వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు....

ఎట్టకేలకు తప్పుకున్న బిడెన్

అమెరికా అధ్యక్ష పదవి పోటీ నుంచి ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ...

దుబాయ్ లో ఠారెత్తిస్తున్న ఎండలు…62 డిగ్రీల ఉష్ణోగ్రత

సూర్యతాపానికి దుబాయ్ ప్రజలు తీవ్రస్థాయిలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎడారి దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. సందర్శకులతో కళకళ లాడే మార్కెట్లు, రోడ్లు, సముద్ర తీర ప్రాంతాలు బోసిపోయాయి. దుబాయ్ ప్రజలు బయటకు రావాలంటే...

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం… ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్‌, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌...

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హర్రీస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తే పార్టీ...

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి తెలుగు అల్లుడు

అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్...

నేపాల్ ప్రధానిగా కేపి శర్మ ఓలి … గిల్లికజ్జాలకు మారుపేరు

నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి (కేపీ శర్మ ఓలీ) ఈ రోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 22 మంది మంత్రులు ప్రమాణం...

డోనాల్డ్ ట్రంప్ పై దాడి: ఖండించిన మోడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ...

మతిమరుపు బైడెన్.. తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు

అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తనతో అగ్రరాజ్యం ప్రతిష్ట అభాసుపాలవుతోంది. స్వదేశంలో, అంతర్జాతీయ వేదికలపై బైడెన్ వ్యవహారంతో మీడియాలో హాస్య కథనాలు అమెరికా పరువు మంటగలిపే విధంగా తయారైంది. ఈ ఏడాది నవంబర్‌ 5న...

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల యూరోప్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు రష్యా, ఒక రోజు ఆస్ట్రియాలో పర్యటించిన మోడీ వివిధ అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ దేశాలకు భారత...

Most Read