Saturday, September 21, 2024
Homeఅంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా ఉత్తర ప్రాంతంలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు వేకువ జామున (బుధవారం) ఉత్తర సులావేసిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్‌...

తొలిసారిగా చైనాలో తగ్గిన జ‌నాభా

చైనాలో జ‌నాభా త‌గ్గుతోంది. గ‌త ఏడాది జ‌నాభా గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. గ‌డిచిన 60 ఏళ్ల‌తో పోలిస్తే గ‌త ఏడాదిలె తొలిసారి జ‌నాభా సంఖ్య త‌గ్గిన‌ట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డేటాను...

నేపాల్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ లభ్యం

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా...

నేపాల్ లో విమాన ప్రమాదం: 72మంది దుర్మరణం

నేపాల్ లో ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నలుగురు విమాన సిబ్బంది, 68మంది ప్రయాణికులు... వీరిలో ఐదురుగు భారతీయులు కూడా ఉన్నారు. విమానంలో ఉన్న...

విమాన ప్రయాణికులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు

సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే విమాన ప్రయాణికుల కోసం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచ‌న చేసింది. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ XBB.1.5 శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని, ఈ నేప‌థ్యంలో విమానంలో చాలా దూరం ప్ర‌యాణం...

బ్రెజిల్‌ లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో మద్దతుదారులు ఆ దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన...

సెనగల్‌లో రోడ్డుప్రమాదం..40 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్‌లోని కఫ్రిన్‌ ప్రాంతం నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78...

ఇండోనేషియా రాజధానిగా నుసంతర

ఇండోనేషియా రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్‌లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే...

ఆఫ్ఘన్ లో భూకంపం.. ఇస్లామాబాద్ లో ప్రకంపనలు

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉత్తరంలోని బదక్షాన్ ప్రావిన్స్...

11 రోజుల పరీక్షల్లో 11 రకాల కరోనా వేరియంట్లు

అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల  వివరాలు కలవరపరుస్తున్నాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర...

Most Read