Monday, September 23, 2024
Homeజాతీయం

110 కోట్ల కార్వీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి

కార్వీ స్కామ్‌లో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. సంస్థ ఎండి పార్థసారథికి చెందిన 110 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. మనీలాండరింగ్ యాక్డ్‌ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన...

అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా యత్నం

అస్సాంలో పాగా వేసేందుకు అల్ ఖైదా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అస్సాంలో రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న వారి పూర్వ చరిత్ర పరిశీలిస్తే ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెపుతున్నారు. ముఖ్యంగా...

ఉక్రెయిన్ వైద్య విద్యార్థులకు తీపి కబురు

ఉక్రెయిన్ లో వైద్య విద్య పూర్తి చేసుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2022 జూన్ 30 వ తేది లోపు ఉక్రెయిన్ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్య పూర్తి...

పార్లమెంటు ఆవరణలో ముగిసిన 50 గంటల నిరవధిక ధర్నా

రాజ్యసభలో ప్రజా సమస్యలపై చర్చ జరపాలన్న ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన 50 గంటల నిరవధిక ధర్నాలో టీఆర్ఎస్ పార్టీ సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది. శుక్రవారంతో ఈ ధర్నా...

వెసెక్టమీలో తెలంగాణ రెండో స్థానం

పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వెసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌ మొదటిస్థానంలో ఉన్నది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వెసెక్టమీ సర్జరీలు జరిగాయి. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో...

పార్లమెంట్ ఆవరణలో రాత్రి ఎంపీల ధర్నా

ప్రభుత్వం తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటులో రాత్రి పూట ఆందోళనకు ధర్నాకు దిగారు. రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం ఎదుటే బైఠాయించారు. అక్కడే పడుకుని కేంద్రానికి తమ...

2026 తర్వాతే నియోజకవర్గాల పెంపుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల జరగాలంటే... 2026 జనాభా లెక్కల తర్వాత వరకు వేచి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర...

మూడో రోజు ఈడి విచారణకు సోనియాగాంధీ

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. మూడవ రోజు ఈడీ ఎదుట కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. సోనియా వెంట కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా వెళ్లారు. ఇప్పటికే...

కేంద్రప్రభుత్వ వైఖరికి విపక్షాల నిరసన

పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో తెరాస, తృణముల్ కాంగ్రెస్,...

మావోయిస్టు వారోత్సవాలకు సన్నాహాలు

ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ (AOB), తెలంగాణ, మహారాష్ట్రల్లో మావోయిస్టు అమరుల వారోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని సవాల్ చేసే...

Most Read