Monday, September 23, 2024
Homeజాతీయం

పార్టీ పదవుల్లో నితిన్ గడ్కరికి మొండి చేయి

బిజెపి నాయకత్వం కీలక నిర్ణయం వెలువరించింది. బిజెపి పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలకు కొత్త రూపం ఇచ్చింది. ఈ రోజు కొత్త కమిటీలు ప్రకటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ...

ఒరిస్సాని ముంచెత్తిన వరదలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్ లెవెల్ స్థాయికి చేరాయి. పలు రాష్ట్రాల్లో డ్యాంల...

మద్రాస్ విశ్వవిద్యాలయ పుటల్లో మీనాక్షి!

మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు కడంబి మీనాక్షి! తమిళనాడులోని కాంచీపురానికి చెందిన మీనాక్షి 1905 సెప్టెంబర్ 12న కడంబి బాలకృష్ణన్‌, మంగళమ్మ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి...

సోపియాన్ జిల్లాలో కాశ్మీర్ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో  ఉగ్రవాదులు ఈ రోజు (మంగళవారం) కాల్పులకు తెగబడటంతో కశ్మీర్ పండిట్ సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.  ఆయన సోదరుడు...

పహల్గాంలో బస్సు ప్రమాదం.. ITBP జవాన్ల మృతి

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన బస్సు నదిలో పడిన ఘటనలో ఇవాళ ఏడుగురు జవాన్లు చనిపోయారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఈ...

బిహార్ లో మంత్రివర్గ విస్తరణ

బీహార్ లో ఈ రోజు జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివిధ పార్టీల నుంచి అనేక మందికి అవకాశం దక్కింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి వర్గ విస్తరణలో నితీష్ కుమార్ జాగ్రత్తలు...

మాజీ ప్రధాని వాజ్‌పేయికి నేతల ఘన నివాళి

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్బంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్...

ప్రజాస్వామ్య దేశాలకు భారత్‌ మార్గదర్శి – ప్రధాని మోడీ

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  సోమవారం దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎర్రకోటపై మోదీ 9వ సారి జాతీయజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా...

దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. హిమాలయాలలోని దేశ సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జాతీయ జెండా ఎగుర వేశారు. 3488 కిలోమీటర్ల పొడవైన భారత -...

కాశ్మీర్ లో వలస కార్మికుడి హత్య

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. బండిపొర జిల్లాలోని సొద్‌నార సంబాల్‌ ప్రాంతంలో ఓ వలస కార్మికుడిని కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు పోలీసులు...

Most Read