Sunday, September 22, 2024
Homeజాతీయం

అదానీ-హిండెన్‌ బర్గ్‌ అంశాలే విపక్షాల అజెండా

పార్లమెంట్‌ బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలి విడత బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో విడుత సమావేశాలు సోమవారం నుంచి...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2015 నుంచి...

బీజేపీ ప్ర‌భుత్వం నీచ రాజ‌కీయాలు – అస‌దుద్దీన్ ఓవైసీ

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని కేంద్రంలోని మోదీ స‌ర్కార్ టార్గెట్ చేసిన‌ట్లు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇవాళ ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింల‌ను ఆర్థికంగా వెలివేయాల‌ని...

మహిళా బిల్లు కోసం పోరాడతాం – ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని కవిత తెలిపారు.  c బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష సాయంత్రం ముగిసింది. ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన కల్వకుంట్ల కవిత మోదీ...

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్‌ క్యాంప్‌ నుంచి కోబ్రా 208 బెటాలియన్‌, ఎస్‌టీఎఫ్‌...

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల వివాదం

కేంద్రం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వ్యక్తిగత సిబ్బందిలోని 8 మంది అధికారులను 12 స్టాండింగ్‌ కమిటీలు, 8 శాఖా సంబంధ స్టాండింగ్‌ కమిటీల్లో నియమించింది....

మనీష్ సిసోడియా హత్యకు కుట్ర – ఆప్‌ ఆందోళన

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. తమ నాయకుడు మనీష్ సిసోడియాను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించింది. తీహార్‌ జైలులో ఉన్న ఆయనను కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్‌...

నాగాలాండ్‌ సిఎంగా నిఫియు రియో ప్రమాణస్వీకారం

నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ పగు చౌహాన్ రియో తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజధాని కొహిమలోని రాజ్ భవన్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని...

దేశ వ్యాప్తంగా వసంతోత్సవ వేడుకలు

దేశ వ్యాప్తంగా రంగుల పండుగ హోలీ సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్త‌ర భార‌త దేశంలో హోళీ ప‌ర్వ‌దినాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అన్ని ఉత్త‌రాది...

మేఘాలయ సిఎంగా రేపు సంగ్మా ప్రమాణ స్వీకారం

మేఘాలయాలో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మాకు స్థానిక పార్టీలైన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ (UDP), పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (PDF) మద్దతు ప్రకటించాయి. దీంతో...

Most Read