Monday, September 23, 2024
Homeజాతీయం

ఆర్య సమాజ్‌ వివాహాలపై సుప్రీం కీలక తీర్పు

ఆర్య సమాజ్‌లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఆర్య సమాజ్‌ ఇచ్చే పెళ్లి ధ్రువపత్రాలు చెల్లవని తేల్చి చెప్పింది. వివాహ ధ్రువీకరణ పత్రాలివ్వడం ఆర్యసమాజ్‌ పనికాదని దేశ అత్యున్నత...

ఉపఎన్నికల్లో పుష్కర్ సింగ్ దామి గెలుపు

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఉత్తరాఖండ్ లో బీజేపీ, ఒడిశాలో బీజేడీ, కేరళలో యూడీఎఫ్ అభ్యర్ధులు విజయాలు నమోదుచేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఒడిశాలో అధికార పార్టీల అభ్యర్ధులే విజయం సాధించగా.....

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. వివరాల ప్రకారం.. కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేటు బస్సు అటుగా వెళ్తున్న ఓ ట్రక్కుని ఢీకొట్టి...

యుపి ప్రభుత్వం కీలక నిర్ణయం

గతంలోలా ఈ రోజుల్లో అమ్మాయిలకు సామాజిక పరమైన కట్టుబాట్లు లేవు. ఎటువంటి వృత్తి ఉద్యోగాలైనా ఎంచుకోవచ్చు. అందుకే కాల్ సెంటర్స్, షిఫ్టుల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరిగింది. అయితే ఎవరూ హామీ ఇవ్వలేనిది...

ముస్లిం పురుషులకు అస్సాం సిఎం సలహా

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని తలాక్ ఇవ్వటాన్ని అస్సాం ప్రభుత్వం అనుమతించదని ఈ...

సోనియా, రాహుల్ కు ఈడి సమన్లు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈడి ముందు విచారణకు హాజరుకావాలని కోరినట్లు ఈ మేరకు...

అయోధ్యలో గర్భగుడి పనులకు శ్రీకారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (బుధవారం) వైదిక ఆచారాల మధ్య అయోధ్యలో రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ... దేవాలయం నిర్మాణం...

మరో కశ్మీర్ పండిట్ ను బలిగొన్న ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్లో మరో హిందూ టీచర్ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కుల్గాం సమీపంలోని గోపాల్ పొర లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం విధులకు హాజరైన ఉపాధ్యాయురాలిని వివరాలు తెలుసుకొని మరి టెర్రరిస్ట్...

రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో దాడి

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో దాడి జరిగింది. రైతు సంబంధిత అంశాలపై ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఇంకుతో దాడి చేశారు....

కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు

ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. దేశంలో కొత్తగా 2,706 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 25 మంది మరణించారు. కరోనా నుంచి 2,070 మంది కోలుకున్నారు. దేశంలో 17,698...

Most Read