Friday, September 20, 2024
Homeజాతీయం

భయపెడుతున్న మరో వైరస్

ఇటీవల వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు దేశ ప్రజలను మరింతగా భయ పెడుతుంటే తాజాగా ఇప్పుడు ఎల్లో వైరస్ బైటపడింది. ఇది ఆ రెండు ఫంగస్ ల కంటే...

కొలువు దీరిన కేరళ అసెంబ్లీ

కేరళలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. 15వ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మొత్తం 140మంది సభ్యులుండగా నేడు 137మంది ప్రమాణ స్వీకారం చేశారు. సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ కు...

సి.బి.ఎస్.ఈ. పరీక్షలపై వారంలో తుది నిర్ణయం

సి బి ఎస్ ఈ 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్ 1 న తుది నిర్ణయం తీసుకుంటారు. భారత రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన, కేంద్ర...

నెలాఖరు నుంచి లాక్​ డౌన్​ సడలిస్తాం : కేజ్రీవాల్​

ఈ నెల 31 తర్వాత ఢిల్లీలో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు .కరోనాతో పోరు ఇంకా...

కలెక్టర్ ను సస్పెండ్ చేసిన సిఎం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సూరజ్ పూర్ జిల్లా కలెక్టర్ రణ్ బీర్ శర్మను ముఖ్యమంత్రి  భూపేష్ బెఘల్ సస్పెండ్ చేశారు. లాక్ డౌన్  పర్యవేక్షిస్తున్న సందర్భంలో ఓ వ్యక్తిపై రణ్ బీర్ దురుసుగా...

బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ లో చేర్చాలి : సోనియా

దేశాన్ని వణికిస్తున్న మరో తాజా వ్యాధి బ్లాక్ ఫంగస్ ను ఆయుష్మాన్ భారత్ పథకం లో చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడికి...

వాక్సిన్ కోసం కేజ్రివాల్ నాలుగు సూచనలు

దేశంలో వాక్సిన్ సరఫరా పెంచడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి నాలుగు సూచనలు చేశారు. జూన్ 15 నాటికి మొత్తం 5.86 కోట్ల వాక్సిన్ డోసులు రాష్ట్రాలకు పంపుతామని కేంద్రం...

రాం లక్ష్మణ్ ఇక లేరు

బాలీవుడ్ సుప్రసిద్ధ సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ గుండెపోటుతో మరణించారు. అయన వయసు 78 సంవత్సరాలు. ‘నేటి తెల్లవారుజామున 2 గంటలకు మా తండ్రి గారు గుండెపోటుతో మరణించారు’ అని రాం లక్ష్మన్ కుమారుడు...

ప్రధాని భావోద్వేగం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాలామంది ఆప్తులను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఆవేదనకు లోనై కంటతడి పెట్టుకున్నారు. కరోనాతో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం...

గడ్చిరోలిలో ఎన్ కౌంటర్ : 13 మంది మావోల మృతి

మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మావోలు చనిపోయారు. మహారాష్ట్ర పోలీసులకు చెందిన సి-60...

Most Read