Friday, September 20, 2024
Homeజాతీయం

సిబిఎస్ ఈ పరీక్షలు రద్దు

సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణపై  ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.  కేంద్ర మంత్రులు రాజ్ నాథ్...

మమత అడ్వైజర్ గా అలాపన్!

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ నేడు పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆయన్ను తనకు ముఖ్య సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రేపటి నుంచే...

లక్ష్యద్వీప్ ఆందోళనలకు కేరళ మద్దతు

లక్ష్యద్వీప్ గవర్నర్ ను వెనక్కి పిలిపించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ అంశానికి ప్రతిపక్షం కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపింది. లక్ష్యద్వీప్ ప్రజలకు కేరళ ప్రభుత్వం అండగా...

ఆక్సిజన్ ఉత్పత్తిలో పురోగతి : మోడీ

కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కృషి అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు....

రాష్ట్రాలకు రెమ్ డెసివర్ పంపిణి బంద్

రాష్ట్ర ప్రభుత్వాలకు రెమ్ డెసివర్ పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే ఈ మందు కొనుగోలు చేసుకోవాలని సూచించింది. రెమ్ డెసివర్ ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రాలు నేరుగా తెప్పించుకోవచ్చని...

బెంగాల్ ప్రజలకే అవమానం : శివరాజ్ సింగ్ చౌహాన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వ్యవహరించిన తీరును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా తప్పుబట్టారు. మమత తీరు మొత్తం బెంగాల్ ప్రజలకే అవమానం...

ప్రధాని ఈవెంట్ మేనేజర్ : రాహుల్ విమర్శ

కరోనా రెండో దశ ఎదుర్కోవడంలో ప్రధానమంత్రి మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవలి కాలంలో మోడీపై విమర్శల దాడి చేస్తున్న రాహుల్ తాజాగా మరోసారి కరోనా విషయంలో...

సోమవారం నుంచి అన్ లాక్ : కేజ్రివాల్

ఢిల్లీలో మే 31వ తేదీ నుంచి లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తామని, అన్ లాక్  ప్రక్రియ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సమావేశం అనంతరం...

సుశాంత్ కేసులో సిద్ధార్థ్ అరెస్ట్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో హైదరాబాద్ కు చెందిన సిద్ధార్థ్ పితాని ని అరెస్టు చేశారు.  హైదరాబాద్ ఈసిఐఎల్ లో అరెస్టు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)...

సుశీల్ అనుచరుడి అరెస్ట్

ఢిల్లీలో రెజ్లర్ సాగర్ హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్ అనుచరుడు రోహిత్ కకోర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు....

Most Read