Friday, September 20, 2024
Homeజాతీయం

ఉత్తరప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు సన్నాహాలు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తర ప్రదేశ్  కమలం పార్టీలో కలవరం మొదలైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వానికి డోకా లేదని నేతలు పైకి చెపుతున్నా, వాస్తవ పరిస్థుతులు భిన్నంగా ఉన్నాయనే...

వివాదం రేపిన ట్విట్టర్ ‘బ్లూ’ టిక్

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో బ్లూ వేరి ఫైడ్ బ్యాడ్జి ని ట్విట్టర్ గంటల వ్యవధిలోనే పునరుద్ధరించింది. 2013 నుంచి వెంకయ్య నాయుడు ట్విట్టర్ లో ఉన్నారు....

మూడో దశను ఎదుర్కొంటాం : అరవింద్ కేజ్రివాల్

కరోనా మూడో దశ ఎర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 420 టన్నుల ఆక్సిజన్...

౩ వేల మంది రెసిడెంట్ డాక్టర్ల రాజీనామా

ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మధ్య ప్రదేశ్ లో మూడు వేల మంది రెసిడెంట్ డాక్టర్లు రాజీనామా చేశారు. ఏటా స్తైఫండ్ ఆరు శాతం పెంచాలని, కోవిడ్ బారిన...

‘గూగుల్’ క్షమాపణ

కన్నడ ప్రజల మనోభావాలను కించపపరచినందుకు గూగుల్ భేషరతుగా క్షమాపణ చెప్పింది. భారత దేశంలో ‘అగ్లీ’ భాష ఏది అని సెర్చ్ చేస్తే ‘కన్నడ’ అని సమాధానం వచ్చేలా గూగుల్ లో కనిపించింది. దీనిపై...

కమల హ్యారిస్ కు థ్యాంక్స్: మోడీ

భారత దేశానికి వ్యాక్సిన్ సరఫరాపై హామీ ఇచ్చిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కమలా హారిస్ తో జరిపిన ఫోన్ చర్చల వివరాలను ప్రధాని...

చిన్నారుల టీకా క్లినికల్ ట్రయల్స్

చిన్నారుల కోసం చేపట్టిన వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బిహార్ రాజధాని పాట్నాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ రెండో దశ పరిశీలన ఆరంభమైంది. పాట్నా ఏయిమ్స్( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రిలో...

యోగి నేతృత్వంలోనే బరిలోకి బిజెపి

ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ  ఎదుర్కోనుంది. సిఎం యోగి కి మద్దతుగా జాతీయ నాయకత్వం కూడా నిలబడింది. మీడియా,సోషల్...

స్టాలిన్ మార్గం – వినూత్నం … విస్మయకరం

తమిళ రాజకీయాలపై తెలుగు వారికి ఎప్పుడూ అమితమైన ఆసక్తే. మన తెలుగు బంధుమిత్రులు అక్కడ లక్షల సంఖ్యలో నివసిస్తుండడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కొత్తగా ఉదయించిన...

ఎన్.హెచ్.ఆర్.సి చైర్మెన్ గా అరుణ్ కుమార్ మిశ్రా

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ గా సుప్రిమ్ కోర్ట్ మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా  నియామకం.  ఢిల్లీ లో ఈ రోజు ఎన్.హెచ్.ఆర్.సి చైర్మెన్ గా అరుణ్ కుమార్ మిశ్రా...

Most Read