Sunday, September 8, 2024
Homeజాతీయం

పుష్కర్ సింగ్ దామి ప్రమాణం

పుష్కర్ సింగ్ దామి ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడున్ రాజ్ భావాన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బేబీ సింగ్ మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత...

యుపీ ఎన్నికలపై చిన్న పార్టీల గురి   

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బిజెపి, సమాజ్ వాది పార్టీలు ఎన్నికల క్షేత్రంలో ప్రధానంగా తలపడుతుండగా చిన్న పార్టీలు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. బిహార్...

దేశమంటే ఇంగ్లీషు మీడియమే!

దేశంలో అన్ని రాష్ట్రాల్లో హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీషు మీడియానికే ఆదరణ పెరుగుతోంది. మొత్తం దేశమంతా బడులకు వెళ్లే పిల్లల్లో 26 శాతం మంది ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నట్లు 2019-20 విద్యా సంవత్సరానికి...

కోవిడ్ కు వాయు కాలుష్యం తోడు

దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో వాయు కాలుష్యం కరోనా వ్యాప్తికి తోడవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు నెలలుగా గణాంకాలను పరిశీలిస్తే వాయు కాలుష్యం తక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు...

కుల సమీకరణాల్లోయుపీ బిజేపీ

త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళి గెలవడానికి కమలనాథులు చేయని ప్రయత్నం లేదు. రైతు ఉద్యమాలతో జాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిజేపీ పునాదులు కదులుతున్నట్లు గ్రహించింది. ఇటివలి స్థానిక సంస్థల ఎన్నికల్లో...

పంజాబ్ పిసిసి సారథిగా సిద్దు

మరి కొన్ని నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అంతర్గత కలహాలతో బజారున పడుతోంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు- రాజకీయనాయకుడయిన ప్రఖ్యాత క్రికెటర్  నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పొత్తు...

కొత్తగా 3 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు

కరోనాతో ఉన్న ఉద్యోగాలు పోయి దేశం అల్లాడుతున్న వేళ- ఒక ఆశ చిగురించినట్లు చల్లటి వార్త. రెండో దశ లాక్ డౌన్లు నెమ్మదిగా ఎత్తేస్తుండడంతో కొత్తగా వైట్ కాలర్ ఉద్యోగాలు దాదాపు 3...

పేస్ బుక్ పోస్టులతో జాగ్రత్త

మధ్యప్రదేశ్లో ఓ యువకుడి వ్యంగ్య వ్యాఖ్యలు అనుకోని ఆపద తీసుకొచ్చాయి. తన గ్రామం మినీ పాకిస్తాన్ ను తలపిస్తోందని పేస్ బుక్ లో పోస్ట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ...

సెప్టెంబరులో థర్డ్‌ వేవ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని చూస్తే మన దగ్గరా మూడో దశ(థర్డ్‌ వేవ్‌) ఉండే అవకాశం ఉందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. సెప్టెంబరులో...

టీకాపై అపోహలు తొలగించాలి: ఉపరాష్ట్రపతి

కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో...

Most Read