Saturday, July 27, 2024
Homeజాతీయం

సుప్రీంకోర్టుకు సి.బి.ఎస్.ఈ. నివేదిక  

సిబిఎస్ఈ 12 వ తరగతి మార్కుల ప్రణాళికను బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించింది. అటార్నీ జరనల్ కే కే వేణుగోపాల్  ఈ నివేదికను కోర్టుకు అందజేశారు.12 వ తరగతి ఫైనల్ మార్కులను 10, 11,...

భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెల్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త. భారతీయ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్ స్లాట్స్ మరిన్ని పెంచుతామని ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్లాట్స్ పెంచుతామని...

పొత్తిళ్ళలో పాపాయికి పోలీసు కాపలా

సాధారణంగా కిడ్నాపులు డబ్బు కోసమే జరుగుతాయి. అందుకే డబ్బున్న మారాజులు సెక్యూరిటీ పెట్టుకుంటూ ఉంటారు. మరి పేదింటి వారి సంగతి? వారి పిల్లలు కిడ్నాప్ అయితే పట్టించుకుంటారా? ఆ బాబు వయసు రెండునెలలు మాత్రమే. తల్లిదండ్రులు...

ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సిద్ధం

బహుళ ప్రజారరణ పొందిన సామాజిక మాధ్యమం ట్విట్టర్ పై చర్యలకు కేంద్రం సమాయాత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటి నిబంధనలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కేంద్రం కన్నెర్ర...

త్వరలోనే నోవా వాక్స్ తయారీ : వికె పాల్

భారత్‌లో త్వరలోనే నోవావాక్స్‌ టీకా భారీగా తయారవుతుందని భావిస్తున్నట్టు నీతిఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసి పనిచేస్తోందని, భారత్‌లో టీకా ఉత్పత్తికి...

ఒక ట్వీట్ : 54 వేల కోట్లు హాంఫట్

ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్   ట్వీట్ కారణం అయ్యింది దేశంలో   ఓ కంపెనీ  ట్రేడింగ్...

భర్త ఆశయ సాధనలో….

వేదమంత్రాల మధ్య మూడుముళ్లు ఏడడుగులు...ఇంతేనా పెళ్లంటే?.. కాదంటోంది నికితా కౌల్. ఆమె కూడా అందరిలానే పెళ్లి గురించి ఊహించుకుంది. కాబోయే భర్తది దేశరక్షణ బాధ్యత అన్నపుడు గర్వపడింది. నిండునూరేళ్ళూ సావాసం చేద్దామనే ఇద్దరూ...

గుజరాత్ లో అన్ని స్థానాలకు పోటి – అరవింద్ కేజ్రివాల్

రాబోయే ఎన్నికల్లో గుజరాత్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి ఆమ్ ఆద్మీపార్టీ తలపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు.  2022 లో జరిగే ఎన్నికల్లో 182...

చిరాగ్ పాశ్వాన్ కు ఝలక్

బిహార్ లోక్ జనశక్తి పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కు వ్యతిరేకంగా లోక్ జనశక్తి ఎంపీ లు జట్టుకట్టారు. లోక్ సభలో పార్టీ  పక్ష నేత పదవి నుంచి...

జమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం

జమ్మూకశ్మీర్ లోని జమ్మూ లో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు TTD ఆధ్వర్యంలో ఈ రోజు భూమి పూజ జరిగింది. జమ్మూకశ్మీర్  లెఫ్ట్ నెంట్  గవర్నర్  మనోజ్ సిన్హా భూమి పూజ...

Most Read