Saturday, July 27, 2024
Homeజాతీయం

భారత్ బయోటెక్ కు సి.ఐ.ఎస్.ఎఫ్ భద్రత

భారత్ బయోటెక్ కంపెనీ భద్రత భాద్యతలను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు(CISF) కు అప్పగించింది. హైదరాబాద్ లోని కంపెనీ వద్ద ఇక నుంచి 24 గంటలు సి.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు రక్షణగా...

మూడో దశపై ఆధారాల్లేవు : గులేరియా

కరోనా మూడో దశపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్‌ గులేరియా అన్నారు. తప్పనిసరిగా  థర్డ్ వేవ్‌ వస్తుందని, చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా నిర్ధిష్టమైన ఆధారాలు లేవని...

సెప్టెంబర్ నాటికి 30 కోట్ల డోసుల కార్బివ్యాక్స్

బయోలాజికల్ ఇవాన్స్ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ‘కార్బివ్యాక్స్’ కేంద్ర ప్రభుత్వం ౩౦ కోట్ల డోసులు కొనుగోలు చేయనుంది. సెప్టెంబర్ నాటికి ఈ డోసులు అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు వి...

రాజస్థాన్ లో భానుడి భగ భగలు

రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గలేదు. జూన్ మొదటి వారం గడిచినా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిగా ఉన్న వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. మరో...

ఉచిత వ్యాక్సిన్ మార్గదర్శకాలు విడుదల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించిన ఉచిత వ్యాక్సిన్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ప్రకటించిన జాతీయ వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కరోనా కేసుల...

ముంబై లోకల్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్  

ముంబై లో జన జీవనం క్రమంగా కుదుట పడుతోంది. ఐదు దశల లాక్ డౌన్ నిభందనల్ని మహారాష్ట్ర ప్రభుత్వం సడలిస్తోంది. ఈ రోజు నుంచి మహా నగరంలో సిటీబస్ లు ప్రజలకు అందుబాటులోకి...

దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్  : మోడీ ప్రకటన

దేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జూన్ 21 నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ  కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుందని...

రిషికేశ్  గంగోత్రి రాకపోకలకు అంతరాయం

కొండ చరియలు విరిగి పడటంతో రిషికేశ్ – గంగోత్రి మధ్య జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తర కాశి జిల్లా సునగడ్ దగ్గర జరిగిన ఈ ఘటనలో భారీ స్థాయిలో బండరాళ్ళు, మట్టి...

సంక్షోభంలో ఉత్తర బెంగాల్ బ్లడ్ బ్యాంకులు

పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు లేక ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయలేని దుర్బర పరిస్టితులు ఏర్పడ్డాయి. దాతలు ముందుకు రాకపోవటంతో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోయాయి. రక్త...

గోల్డెన్ టెంపుల్ లో  మళ్ళీ ఖలిస్తాన్ జెండాలు  

పంజాబ్ లో ఖలిస్తాన్ కలకలం మళ్ళీ మొదలైంది. అమృత్ సర్ లోని  శ్రీ హర్ మందిర్ సాహిబ్ ( స్వర్ణ దేవాలయం) లో ఆపరేషన్ బ్లూ స్టార్  జరిగి 37 సంవత్సరాలైంది. నాటి...

Most Read