Saturday, September 21, 2024
Homeజాతీయం

నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి జడ్జీల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ...

ఆఫ్ఘన్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశం

ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆఫ్ఘన్ లో తాలిబాన్ల విధానాలు, పంజ్ షిర్ లోయలో పరిణామాల్ని ఎప్పటికప్పుడు...

తెలుగు భాష పరిరక్షణకు16 సూత్రాలు

సృజనాత్మక మార్గాల్లో తెలుగు భాష ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. తెలుగు భాషను చదవడం, రాయడం, మాట్లాడం ఓ అభిరుచి (ప్యాషన్) కావాలన్న ఆయన, భారతదేశంలోని...

ప్రజాశ్రేయస్సే పరమావధి.. సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నారు. డీఎంకే అధినేత ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకెళుతున్నారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం చాలా సాహసోపేతమైన ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు....

నకిలీ పాత్రికేయులతో సమాజానికి ముప్పు

చట్టవిరుద్ధమైన, అనైతిక పద్ధతులకు పాల్పడే నకిలీ జర్నలిస్టులను తొలగించడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృ త్వంలో 'ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు' (పీసీటీఎన్) ను 3 నెలల్లో ఏర్పాటు చేయాలని...

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం

ఉత్తరప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వచ్చే నెల ఏడో తేదిన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అయోధ్య నుంచి జూలై 23 న బిఎస్పి...

మూడో ముప్పు తథ్యం..

కరోనా మూడో ఉద్ధృతి.. సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మూడో వేవ్‌ తథ్యమని అవి పేర్కొన్నాయి. సెప్టెంబర్‌లోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే...

కేరళలో వరుసగా రెండోరోజూ 30 వేల కేసులు

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న అమాంతం పెరిగిన కొత్త కేసులు.. ఈ రోజు 3 శాతం మేర క్షీణించాయి. మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కేరళలో వైరస్‌ ఉద్ధృతి, రికవరీల విషయంలో...

తగ్గనున్న రెండు డోసుల వ్యవధి..

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌ (Covishield) డోసుల మధ్య కనీస వ్యవధిని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించనున్నారు....

న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొల్లీజియం సిఫార్సులను యథాతధంగా ఆమోదించిన ప్రభుత్వం. కొల్లీజియం సిఫార్సు ను  అంగీకరిస్తూ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ఆమోదానికి పంపిన ప్రభుత్వం. ప్రభుత్వం...

Most Read