Friday, September 20, 2024
Homeజాతీయం

తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎం కే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రజా రంజకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్ ను స్టాలిన్ ప్రభుత్వం...

కొత్త కేసులు 46 వేలు.. ఒక్క కేరళలోనే 32 వేలు

కరోనా రెండో దశ విజృంభణ నుంచి దక్షిణాది రాష్ట్రం కేరళ ఇంకా బయటపడట్లేదు. ఇటీవల అక్కడ వైరస్‌ వ్యాప్తి తగ్గినట్లే కన్పించినా తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వెలుగుచూసిన...

మనీలాండరింగ్ కేసుల్లో ఎంపీలు

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ నివేదిక. సుప్రీంకోర్టుకు రిపోర్టు అందించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో వెల్లడి.  మనీలాండరింగ్...

టీకాతోనే కరోనా నుంచి రక్షణ – ఉపరాష్ట్రపతి

కరోనా మహమ్మారిపై పోరాటంలో టీకా నుంచి ప్రభావవంతమైన రక్షణ లభిస్తుందని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిలో...

ప్రధానమంత్రిని కలిసిన బిహారీ నేతలు

జనాభా గణన కులాల వారిగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిశాయి. కులాల వారిగా జనగణన చేయటం దేశ ప్రయోజనాల దృష్ట్యా శ్రేయస్కరమని బిహార్...

పూరి బీచ్ లో గిఫ్ట్ ఏ ప్లాంట్

రక్షా బందన్ పురస్కరించుకుని ఒడిశా లోని పూరి బీచ్ వద్ద గిఫ్ట్ ఏ ప్లాంట్ సాండ్ ఆర్ట్. ఇసుకతో అద్భుతమైన ఆర్ట్ గీసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత,ఇంటర్నేషనల్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. రక్షాబంధన్ సందర్భంగా...

చెట్లకు రాఖీలు…

రక్షాబంధన్‌ నేపథ్యంలో కొందరు పిల్లలు, పెద్దలు చెట్లకు రాఖీలు కట్టారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం పశ్చిమ మేదినిపూర్‌లో స్థానికులు చెట్లకు రాఖీలు...

జనాభా గణన తీరు మారాలి- నితీష్

దేశంలో జనాభా గణన కులాల వారిగా జరగాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి నేతలే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా బిజెపి మిత్రపక్షం...

ఓనం వేడుకలతో కరోనా విస్తరించే ముప్పు

కేరళలో కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంటే ప్రతిష్టాత్మకమైన ఓనం పండుగ నేపథ్యంలో మలయాళీలు సామాజిక దూరం నిభందనల్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారు....

భారతదేశం సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదు

భారతదేశ చరిత్రలో సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవని, భారతీయ రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప దాడుల కోసం కాదని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలతో...

Most Read