Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

ఢిల్లీ విద్యా విధానం భేష్ – సిఎం కెసిఆర్

ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ సీనియర్ సెకండరీ పాఠశాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం  సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిసి పాఠశాల ప్రాంగణం, తరగతి...

తెలంగాణ కోసం కలిసి రావాలి-కేటిఆర్

తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కే.తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి లండన్ పర్యటనలో...

బీజేపీ జై శ్రీరామ్ అంటే.. జై హనుమాన్ అంటాం

నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను...

స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం

రాష్ట్రంలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నలుగురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న...

సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇరువురు నేతలు...

బేగంబజార్ హత్య కేసు నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌లోని షాహినాయత్ గంజ్‌లో నీరజ్ అనే యువకుడిని శుక్రవారం అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమని పోలీసులు విచారణలో బయటపడింది. ఈ హత్య కేసులో...

రైతులను తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్, బిజెపి

Misleading Farmers : రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన 600...

దిశ ఎన్ కౌంటర్ బూటకం – సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

Disha Encounter Fake : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకమని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఎన్ కౌంటర్ పై క్షేత్రస్థాయిలో సమగ్రంగా దర్యాప్తు...

పోలీసు ఉద్యోగాలకు మరో రెండేళ్ళు సడలింపు

పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో...

గాంధీ పేరుతో కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలు – తలసాని విమర్శ

స్వార్ధ రాజకీయప్రయోజనాల కోసం కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ పేరును ఉపయోగించుకోవడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ లోని MG రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగిస్తున్నారనే తప్పుడు...

Most Read