Monday, September 23, 2024
Homeతెలంగాణ

ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వాముల వారి ఎదుర్కోలు మహోత్సవం శ‌నివారం సాయంత్రం కన్నుల పండువగా నిర్వ‌హించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు ఈ ఉత్స‌వంలో పాల్గొన్నారు. స్వామి వారిని ద‌ర్శించుకుని...

అంబేడ్కర్ జయంతి పోస్టరు విడుదల

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టరును షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు...

గవర్నర్ తన పరిధి తెలుసుకోవాలి – మంత్రి తలసాని

ప్రతిపక్ష పార్టీల నేతల నోటికి హద్దు లేదని, ఏది పడితే అది మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్...

ప్రభుత్వ విద్య బలోపేతానికే మన ఊరు మన బడి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్‌ గారు దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార‌ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. విద్య,...

భారీ సబ్సిడీతో ఆయిల్‌పామ్‌ కు రుణాలు

ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ఇందుకు 11 ఆయిల్‌పామ్‌ కంపెనీలకు వివిధ జిల్లాల్లో 9.46 లక్షల ఎకరాలను కేటాయించింది. ఆయా కంపెనీలు దాదాపు రూ.130 కోట్లతో నర్సరీలు...

మాట తప్పిన సిఎం – జీవన్ రెడ్డి

తెలంగాణలోని గిరిజనులకు జనాభా ప్రత్తిపాధికన 10 శాతం రిజర్వేషన్లు పెంచి అమలుచేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ...

గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ లో ఖండించారు. నేను త‌ల‌చుకుంటే అసెంబ్లీ ర‌ద్దు అయ్యేది అనే విధంగా త‌న‌ ప‌రిధి...

మంత్రి కేటీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మేఘాల‌య ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్ర‌వారం ఉద‌యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌తో సీఎం సంగ్మా స‌మావేశ‌మ‌య్యారు. వివిధ...

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరు ఉధృతం

 Black Flags : కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది. పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ జంగ్‌ సైరన్‌...

తెలంగాణలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం – మంత్రి తలసాని

పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా...

Most Read