Monday, September 23, 2024
Homeతెలంగాణ

బిజెపి గోబెల్స్ ప్రచారం – హరీష్ ఆగ్రహం

సూర్యాపేట లో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావొచ్చాయని,మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో 20పడకల నవజాత...

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి

Special Recognition For The Sammakka Saralamma Jatara : తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు 332...

బీసీల ఆత్మబందువు కేసీఆర్

బీసీల ఆత్మబందువు,గా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపే విదంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ ఆత్మగౌరవ భవనాలకు సంబందించి ఏకసంఘంగా రిజిస్టరైన...

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి...

పార్లమెంటులో వ్యూహంపై తెరాస సమావేశం

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న...

29 జిల్లాల్లో ఫీవర్‌ సర్వే పూర్తి – మంత్రి హరీష్

Fever Survey Completed In 29 Districts Minister Harish :  కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.20...

ర్యాలంపాడు పనుల్లో అధికారుల అలసత్వం

Review On Gadwal Irrigation Projects : గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ , ప్రాజెక్టు పనులను ఈరోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా...

డ్రగ్స్ నియంత్రణకు కౌంటర్ ఇంటెలిజెన్స్

Drug Control Kcr : దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు బాధ్యత కలిగిన పౌరులుగా ఆలోచనలు చేయాలని, సామాజిక బాధ్యతతో...

విద్యాసంస్థల ఆరంభంపై హైకోర్టు ఆరా!

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. మేడారం జాతర, వారాంతవు సంతల్లో కొవిడ్ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 31 నుంచి విద్యా సంస్థలు ముఖ్యంగా పాఠశాలలు...

కేంద్రం మొండివైఖరి వీడాలి – వినోద్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో...

Most Read