Monday, September 23, 2024
Homeతెలంగాణ

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర – మంత్రి కేటిఆర్

Privatize Singareni  :నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని...

సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణ చేసిన ప్రధాని

Statue of Equality: శంషాబాద్ లోని జియర్ స్వామి ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. రామానుజస్వామి సహశ్రాభ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల శ్రీ రామానుజ విగ్రహాన్ని...

చిన్న రైతుల సాగు వ్యయం తగ్గాలి: ప్రధాని

Golden Jubilee of ICRISAT: వాతావరణంలో మార్పులు రైతులకు సమస్యగా మారాయని, దీనిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా...

ఇక్రిశాట్ లో ప్రధాని మోడీ

PM at ICRISAT: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ కు చేరుకున్న ప్రధాని ఆ సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు....

జంగారెడ్డికి నేతల నివాళి

Tributes: భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డికి రాష్ట్ర బిజెపి నేతలు ఘనంగా నివాళులర్పించారు. వయోభారంతో నేటి ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జంగారెడ్డి...

తెలంగాణ పోలీసులకు నోటిసులు

Parliamentary Privilege Committee Notice : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదుపై స్పందించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ. అరవింద్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో వాస్తవ నివేదిక...

కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర – టిపిసిసి

Kcrs Comments : కేసీఆర్ మాటలు నరేంద్రమోదీ ఆలోచనలు, బీజేపీ కుట్రను నిశితంగా గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను కోరారు. రాజ్యాంగంపై ఆయన మాటల తరువాత ట్యాంక్ బండ్ అంబేద్కర్...

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత – డిజిపి

Ramanuja Millennium  : హైదరాబాద్, శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీ రామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ...

టీఆర్ఎస్ ముక్త్ తెలంగాణే బీజేపీ లక్ష్యం

Trs Mukt  : రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అయినా సిగ్గూ...

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ సిద్దం – సజ్జనార్

మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసిందని TSఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని, మొదట రెండంకెల బస్సులతో 1970లో స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం 7వందలకు...

Most Read