Sunday, September 22, 2024
Homeతెలంగాణ

నవంబర్ 15న గులాబీ విజయ గర్జన

టీ ఆర్ ఎస్ అధ్యక్ష ఎన్నిక కు షెడ్యూల్ విడుదల చేస్తున్నామని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ ప్రకటించారు. ఈ నెల 17వ తేదిన నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని, 22వ తేది దాకా...

పారిశ్రామిక రంగంలో మహిళల్ని ప్రోత్సహించాలి

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించడం ఎంతగానో అవసరమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండిస్టీ (టీసీఈఐ) నాలుగవ...

హెటిరోలో నోట్ల కట్టలు

హెటిరోలో తవ్విన కొద్ది బయటపడుతున్న నోట్ల కట్టలు. 16 లాకర్లను ఓపెన్‌ చేసిన ఐటీ అధికారులు. హైదరాబాద్ లోని అమీర్‌పేట్, సికింద్రాబాద్, శ్రీనగర్‌ కాలనీలో లాకర్లను తెరిచిన ఐటీ అధికారులు. ప్రైవేట్‌ లాకర్లలో...

బార్ల తెలంగాణ… బీర్ల తెలంగాణ..

పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కెసిఆర్ ప్రభుత్వం కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఎంజీ యూనివర్సిటీలో...

కేంద్ర విధానాలతోనే విద్యుత్ కొరత

రాష్ట్రంలో ఎలాంటి బొగ్గు కొరత,విద్యుత్ కోతలు లేవని,రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ అవదని, రెండు...

పండ్ల మార్కెట్ తరలింపుపై మల్లగుల్లాలు

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యాపారులు కోర్టును ఆశ్రయించటంతో వివాదం కొనసాగుతోంది.తాత్కాలికంగా బాటసింగారం కు మార్కెట్ తరలింపు విషయంలో పునరాలోచన చేయాలని శాసనసభలో ప్రభుత్వానికి...

కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో గోడ కూలిన ఘటనపై మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్...

ఆర్మీలో తెలంగాణ రెజిమెంట్ కు డిమాండ్

తెలంగాణ పేరిట ఆర్మీ రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర రక్షణ శాఖ...

పేషంట్ల అటెండెంట్లకు వసతి సౌకర్యం

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆసుపత్రులకు పేషంట్లతోపాటు వచ్చే అటెండెంట్ల సౌకర్యార్థం వసతి కల్పించేందుకై వెంటనే తగు ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటీవల ముగిసిన...

తెలంగాణ గడ్డ నాకు ధైర్యం ఇచ్చింది

పోరాటం చేస్తేనే అడుగు ముందుకు వేయగలమని తెలుసు... భయపెట్టిన కొద్దీ బలపడతాం తప్ప భయపడే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల...

Most Read