Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

కుటుంబ పాలనతో అవినీతిమయం – ప్రధాని మోడీ

తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా... అపూర్వ స్వాగతం పలికారన్నారు. ఇండియన్ స్కూల్ అఫ్...

కాంగ్రెస్ అంటే గతం…మంత్రి హరీష్ ఎద్దేవా

కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు...

బీజేపీ వస్తే మదర్సాల రద్దు – బండి సంజయ్

Ban Madrassas : తెలంగాణలో వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘‘తెలంగాణలో...

ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టిస్తాం : ఎండీ స‌జ్జ‌నార్

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామ‌ని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్‌ను స‌జ్జ‌నార్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న...

తెలంగాణలో ష్నైడర్ ఎలెక్ట్రిక్ విస్తరణ

తెలంగాణలో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఈ రోజు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లో సమావేశమైన ష్నైడర్ ఎలెక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్...

ప్రధాని పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో పోలీసులు ట్రాఫిక్‌...

వెయ్యి కోట్లతో తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ

Stadler Rail : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ...

కులాల పేరుతో రాజకీయాలు – గుత్తా ఆవేదన

కేంద్ర ప్రభుత్వం కావాలని రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నదని, కేంద్రం రాష్ట్ర ఆర్ధిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రల అస్తిత్వాన్ని దెబ్బతీయలని కేంద్రం...

ఢిల్లీలో స్పందన లేకే కేసీఆర్ వచ్చారా !

మరో మూడు రోజుల పాటు దేశ రాజధానిలో ఉండి, జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులతో భేటీ కావాలని అనుకున్నా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు షెడ్యూల్ కన్నా మూడు రోజుల ముందే హైదరాబాద్ కు తిరిగి...

ప్ర‌తీ జిల్లాలో రేడియోల‌జీ ల్యాబ్ : హ‌రీశ్‌రావు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో...

Most Read