Sunday, June 21, 2026
Homeతెలంగాణ

తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​ ​ మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) రూపొందించిన ‘‘తొర్రూర్​ లే అవుట్’’​ లో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రెండో...

తెలంగాణ ప్రతినిధిగా మందా జగన్నాథం

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, క్యాబినేట్ మంత్రి హోదా ను కల్పిస్తూ,మాజీ పార్లమెంటు సభ్యులు డా. మందా జగన్నాథంను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర...

ప్రధాని మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ

Aao Dhekho Seekho : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడికి మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి...

ఫ్లెక్సీలతో తెరాస తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వం...

బోనాల కోసం 70 కోట్లతో అభివృద్ధి పనులు

హైదరాబాద్ ఓల్డ్ సిటీ బోనాల కోసం 70 కోట్ల తో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు....

కేంద్రంలో బ్రిటిష్ పాలన – దానం విమర్శ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలకు తెలంగాణ అభివృద్ధిని చూసే సదవకాశం కలుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీ నేతలకు...

హైదరాబాద్ కు యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈనెల రెండో తేదీన హైదరాబాద్ నగరానికి  రానున్నారు. యశ్వంత్ సిన్హా స్వాగత ఏర్పాట్లు మరియు ఆయనకు మద్దతుగా నిర్వహించే సభ పైన మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్...

పదో తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ పదో త‌ర‌గ‌తి ఫ‌లితాలను హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఈ రోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201...

టిఆర్ఎస్ ,బీజేపీ థర్డ్ క్లాస్ పంచాయతీ -కాంగ్రెస్ విమర్శ

భారతదేశం విస్తుపోయేలా అధికారాన్ని ఉపయోగించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని ఏఐసీసీ కార్యదర్శి, మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఆర్డినేటర్ సంపత్ కుమార్ విమర్శించారు. సీబీఐ, ఈడీ ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం...

సిద్ధిపేటలో బాలికలకు కలుషిత ఆహారంపై నిరసనలు

గత ఆదివారం సిద్దిపేట జిల్లా బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో విద్యార్థినులు తీవ్ర అస్యస్థకు లోనయ్యారు. 120 మంది విద్యార్థులను విషయం బహిర్గతం కావోద్దనే ఉద్దేశంతో.. పాఠశాలలోనే ప్రథమ...

Most Read