Sunday, September 22, 2024
Homeతెలంగాణ

సుంకం పెంపు రైతులకు భారం

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు  లేఖ రాసిన రాష్ట్ర...

బ్రోకర్లు,జోకర్లే విమర్శిస్తున్నారు

రాష్ట్రంలో కెసిఆర్ మీద మాట్లాడే వాళ్ళు మూడు కేటగిరిల వాళ్ళు బ్రోకర్లు ,జోకర్లు ,లోఫర్లు అని పీయూసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. బ్రోకర్ రేవంత్ రెడ్డి ,జోకర్ బండి...

దళితబంధు దేశానికి దిక్సూచి-కెసిఆర్

దళిత బంధు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత బంధు ప్రభుత్వం పథకం మాదిరి కాకుండా మహోద్యమమంగా ముందుకు తీసుకువేళతమన్నారు. హుజురాబాద్ లో దళితబందు...

త్వరలోనే మిగులు విద్యుత్తు – సిఎం కెసిఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.  ముందుగా జాతీయ జెండా ఎగురవేసిన సిఎం ఆ తర్వాత వివిధ రంగాలకు చెందినా అత్యత్తమ అధికారులకు పతకాలు...

ముస్తాబయిన గోల్కొండ

హైదరాబాద్, గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున 1500 కంటే ఎక్కువ మంది కళాకారులు వేడుకల్లో ప్రదర్శన ఇస్తున్నారు. భారతనాట్యం, కూచిపూడి, కథక్,...

అర్హులైన దళితులందరికీ దళిత బందు.

దళిత బంధు కార్యక్రమం ఎల్లుండి సీఎం హుజురాబాద్ లో ప్రారంభిస్తారని, పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ ను దళితబంధు కోసం ఎంపిక చేశారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. బీజేపీ నాయకులు...

పెన్షన్ల దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరుతేది

సీఎం కెసీఆర్ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్ల కు 65 ఏండ్ల నుంచి 57 ఏండ్ల కు తగ్గించిన వయోపరిమితిని అనుసరించి నియమనిబంధనల ప్రకారం వెంటనే అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం...

దళితబంధుపై కుట్రలు  

దళితబంధు ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, దళిత బంధు అమలు అయితే పుట్ట గతులు ఉండవనే భావనతో  కొందరు కుయుక్తులు పన్నుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట...

ఆటోలో “టాయిలెట్”

ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ.. ఆటో అంటే ప్యాసింజర్స్ కోసం వాడటం చూశాం.. చెత్త తీసుకెళ్లే ఆటో చూశాం.. ట్రాన్స్ పోర్ట్ ఆటో చూశాం.. బిజినెస్ కోసం ఉపయోగించటం చూశాం.. ఆటోలో టాయ్...

కెసిఆర్ ను కలిసిన గెల్లు

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తనకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, టిఆరెఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ను శుక్రవారం ప్రగతిభవన్ లో కలిసి కృతజ్జతలు తెలిపిన...

Most Read