Saturday, September 21, 2024
Homeతెలంగాణ

కారు కెసిఆర్ ది.. డ్రైవర్ రజాకార్

సంజయ్ చేసేది పాదయాత్ర కాదు. కేసీఆర్ మీద దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. తెలంగాణలో నయా నిజాం, గడీల పాలనను చూస్తున్నం. కేసీఆర్, టీఆర్ఎస్...

వరదతో తండ్రి, కొడుకులు మృతి

జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుందడంతోపాటు రైడ్లపై వరదనిరుతో రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షాల మూలంగా వరదనీరు వంతెనలపై వెళ్తుండగా వాహనాంపై వాగు దాటుతుండగా వరద ఉధృతికి వాహనం కొట్టుకుపోయి తండ్రి,...

తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా.  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.  విమోచన దినోత్సవం...

భారీ వర్షాలపై సిఎం కెసిఆర్ సమీక్ష

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి...

జలమయమైన సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలో వరద ఉదృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫిరెన్స్. వరద ప్రభావిత కాలనీలకు హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందం తరలింపు. వరద నీరు మల్లింపుకు ప్రత్యేక...

రోజంతా వాన..అయినా ఆగని పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 10వ రోజు పాదయాత్ర మోమిన్ పేట నుండి సదాశవపేట వరకు కొనసాగింది. సోమవారం ఉదయం నుండి...

టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధులు

టీపీసీసీలో ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించినట్టు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...

ఇంటర్‌ విద్యలో కీలక మార్పులు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి 220 పని దినాలతో విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి...

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో మార్పు వచ్చేంత వరకు తాను పాదయాత్ర కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా...

తెలంగాణకు కేంద్రం ప్రశంస

కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో 4...

Most Read