దుబ్బాక పట్టణంలో సుమారు రూ.10 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన బాలాజీ దేవాలయంలో శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన...
సీడ్ బాల్స్ తయారీలో సరికొత్త గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగానికి, పాలమూరు మహిళా సమాఖ్యల కృషిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు...
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది జన ఆశీర్వాద యాత్ర కాదని, మోసపూరిత యాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం కడుతున్న పన్నులకంటే తక్కువ నిధులు...
ఎలక్షన్ల కోసం కలెక్షన్లు చేయడం, వాటిని ఖర్చుపెట్టడం, ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజలను మర్చిపోవడం ముఖ్యమంత్రి కేసియార్ నైజమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేసియార్...
ఎన్నికలకు ముందు పథకాలు ప్రవేశ పెట్టడం, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టడం సిఎం కేసియార్ కు అలవాటని పిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ఒక్కొక్క...
రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటియార్ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు, సిరిసిల్ల జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నేడు...
సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళము భూమికి సాగునీరు అందించేలా కృషి చేద్దామని జిల్లా అధికార యంత్రాంగానికి, సాగునీటి శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు...
Watch- Voice of the People సంస్థ దళిత బంధు స్కీమ్ పై దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు. ఈ వాజ్యాన్ని సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ భార్గవ్...
ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన ధీశాలి. ఔరంగజేబుకే ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు. పేదల పాలిట ఆపద్బాంధవుడు... సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను...