Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

భార‌త‌దేశానికే తెలంగాణ దిక్సూచి – కేటిఆర్

తెలుగు వారి చ‌రిత్ర తిరిగి చూస్తే ఓ వాస్త‌వం మ‌న క‌ళ్ల ముందు క‌న‌బ‌డుతుంది. ద‌శాబ్దాల చ‌రిత్ర‌లో ఎంతో మంది రాజ‌కీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా.. ఇద్ద‌రే మ‌హానుభావులు చ‌రిత్ర‌లో...

గవర్నర్ వ్యవస్థపై కెసిఆర్ గరం

Governor System : గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఈ రోజు జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థ వక్రమార్గంలో...

దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ అజెండా.. సీఎం కేసీఆర్

దేశానికి కావాల్సింది రావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదు.. ఇవేం సాధించ‌లేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్ర‌త్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుత‌మై ప్ర‌గ‌తి ప‌థంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్ర‌తిపాదిక ప‌డాలని...

ప్ర‌జ‌ల దీవెనతోనే అద్భుత‌మైన పరిపాల‌న – సిఎం కెసిఆర్

Trs President Kcr : హైదరాబాద్‌, మాదాపూర్‌లోని హైటెక్స్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపానికి పుష్పాంజ‌లి ఘ‌టించారు. తెలంగాణ...

టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటే-డీకే అరుణ

 Trs Congress : బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గ్రానైట్ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకున్నారని, కేసీఆర్ డైరక్షన్ లోనే సంజయ్ పనిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి...

కులమతాల పేరుతో చిల్లర రాజకీయాలు: కేసీఆర్‌

 Politics Castes : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ నగరంలోని మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ...

కేటిపిఎస్ లో బొగ్గు మిల్లర్ పేలుడు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ వద్ద గల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ లో భారీ ప్రమాదం సంభవించింది. కేటిపిఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఒకటో యూనిట్ లోని బొగ్గు మిల్లర్ పేలి...

కేంద్రం గొంతు నొక్కుతోంది – మంత్రి జగదీష్

విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణ గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయనడానికి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేస్తున్న...

సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమిపూజ‌

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్(స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు భూమి పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్...

టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల వంటకాలు

33 Variety Recipes : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని...

Most Read