Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

గవర్నర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం -తలసాని

Tamili sai - TRS cold war: రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తమిలి సై ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా...

ముమ్మరంగా సచివాలయ నిర్మాణ పనులు

Telangana Secretariat: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి...

రోగి సహాయకులకు 5.రూ భోజనం – మంత్రి హరీష్

Five Rupees Meal : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు ఇబ్బందులు ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగా...

భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత

Groundwater Conservation : అపర భగీరథుడు ముఖ్య మంత్రి కె.సి.ఆర్ రాష్ర్ట ప్రజలు సాగు నీటికై, త్రాగు నీటి కొరకై ఎలాంటి ఇక్కట్లకు లోను కాకుండా ఉండేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి,...

మ‌తం పేరిట చిచ్చు పెడితే అణ‌చివేస్తాం : మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో మ‌తం పేరిట ఎవ‌రైనా చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం. కులం,...

అటవీ కళాశాలతో సెంచురియన్ ఒప్పందం

అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేందుకు వీలుగా ఫారెస్ట్ కాలేజీ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (FCRI), సెంచురియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ...

మంత్రుల విమర్శలు అర్థరహితం – గవర్నర్

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తానూ రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని గవర్నర్ తమిళ్ సై అసహనం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా అర్థరహితంగా విమర్శిస్తున్నారన్నారు. ఢిల్లీ లో ఈ రోజు ఓ కేంద్రమంత్రి కుమారుడి...

ధాన్యం కొనుగోలుకు ఆంక్షలు వద్దు జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి,58 ఏళ్ళకే వృద్దాప్య...

ఈ-కామర్స్‌పై జాతీయ విధానాన్ని తేవాలి : కేటీఆర్‌

National Policy On E Commerce : ఈ-కామర్స్‌పై కేంద్ర ప్రభుత్వం సత్వరమే జాతీయ విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ ఆన్...

నాగరికతకు అక్షరాస్యత కొలమానం – మంత్రి జగదీష్ రెడ్డి

కార్పోరేట్ కు ధీటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను అందిస్తుందని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యతోటే జీవితాల్లో వెలుగులు నింపొచ్చని ఆయన చెప్పారు. విద్యను...

Most Read