T-SAVE ఐక్య కార్యాచరణలో నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతుగా రావాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపు ఇచ్చారు. ys షర్మిల యువతకు ఉద్యోగాల కోసమే పోరాటాలు మొదలుపెట్టిందన్నారు. నిరుద్యోగ సమస్యలపై...
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల...
బిజెపిని గద్దె దించితేనే దేశంలో మత విభేదాలు తగ్గుతాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయే ఎన్నికల్లో లౌకిక పార్టీలు ఏకం కావాలని స్పష్టం చేశారు....
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజులే ఉండటంతో 24 గంటలు కార్మికులు పనిచేస్తున్నారు. ఆ రోజు నిర్వహించే కార్యక్రమ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 30న...
రాష్ట్రంలో పడుతున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు...
రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని...
బిజెపి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు కానీ...
కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారం అవుతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలన్నారు. రాయల తెలంగాణ అంశంపై ఈ...
అకాల వర్షాలతో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం...