Saturday, September 21, 2024
Homeతెలంగాణ

పతంగిని దింపేందుకు కాంగ్రెస్ ప్రణాళిక

హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తు ప్రారంభించాయి. నియోజకవర్గంలో  18.22 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 65 శాతం మైనారిటీలే. నాలుగు దశాబ్దాల నుంచి తిరుగులేకుండా ఎగురుతున్న...

దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలు సంకటంగా మారాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి, పురపాలక సంఘాల్లో వరుసగా అవిశ్వాస తీర్మానాలు కలవరపెడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే పార్టీ శ్రేణులను కాపాడుకోవటం కష్టతరం...

అగ్నికణం.. అలిశెట్టి ప్రభాకర్

అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం.. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన...

ఆత్మవిమర్శ లేని బీఆర్ఎస్ సమీక్షలు

శాసనసభ ఎన్నికల్లో ఓటమి భారం నుంచి బీఆర్ఎస్ నేతలు కోలుకున్నట్టుగా కనిపించటం లేదు. కాంగ్రెస్ నేతలు అంటున్నట్టుగా ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే గులాబీ నేతలు భావిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం దిగిన తర్వాత...

బిజెపి-టిడిపి రహస్య ఒప్పందం

తెలుగు రాష్ట్రాల్లో ఎంపి సీట్లపై కన్నేసిన బిజెపి...సాధ్యమైనన్ని అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రెండు రాష్ట్రాల్లో ఎవరితో పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రంలో...

కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు

కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలపై న్యాయ విచారణకు ఉపక్రమించిన ప్రభుత్వం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మంగళవారం(జనవరి-09) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు...

కాంగ్రెస్ లో లోక్ సభ ఎన్నికల కోలాహలం

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపి సీట్లు కీలకం కావటంతో కాంగ్రెస్ నాయకత్వం ప్రతి స్థానంపై సర్వే చేయిస్తూ...పార్టీ వర్గాల ద్వారా ఆశావాహుల బలాబలాలు బేరీజు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీతో కాంగ్రెస్...

జిల్లాల సరిహద్దులు మారుస్తారా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైంది. సిఎం రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాలు చక్కదిడ్డుతూ, అధికారుల సమర్థతను బట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు...

మహబూబ్ నగర్ ఎంపి సీటుపై పార్టీల ఫోకస్

లోక్ సభ ఎన్నికల్లో పాలమూరు ఉమ్మడి జిల్లాపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. పాత జిల్లాలోని మహబూబ్ నగర్ జనరల్ స్థానం కాగా , నాగర్ కర్నూల్ ఎస్సిలకు రిజర్వు అయింది. జనరల్...

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ – బిజెపిల మధ్యనే పోరు

లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి. జాతీయ సమీకరణాల దృష్ట్యా...అత్యధిక ఎంపి స్థానాలు కైవసం చేసుకునేందుకు బిజెపి - కాంగ్రెస్ పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేస్తున్నాయి. 2024...

Most Read