Tuesday, September 24, 2024
Homeతెలంగాణ

వెయ్యి కోట్ల‌తో నాలాల అభివృద్ధి – మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ న‌గ‌రంలో స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వ‌చ్చాయి. ఎల్‌బీనగర్‌ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ (కుడివైపు), రూ. 28.642...

ఒంటి పూట బడి..అర్దం మార్చేసిన లిటిల్ ఫ్లవర్ స్కూల్

తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప‌గ‌టి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పాఠ‌శాల విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుని ఒంటి పూట బ‌డులు నడపాలని నిర్ణయించింది.....

త్వరలో 111 జీవో ఎత్తివేత

111 G O Lift Soon : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన...

అప్పులపై రంది అవసరం లేదు : కేసీఆర్‌

రాష్ట్రం అప్పులపై రంది పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్...

ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు తీపి కబురు

రాష్ట్రంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ అనంత‌రం కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు స‌హ‌జం : సీఎం కేసీఆర్

 Criticisms Budget : బ‌డ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత అద్భుతంగా ఉంద‌ని అధికార స‌భ్యులు ప్ర‌శంసిస్తారు....

తెలంగాణ‌పై కేంద్రం వివ‌క్ష‌..భ‌ట్టి విక్ర‌మార్క ఫైర్

కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వివ‌క్ష చూప‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క మండిప‌డ్డారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. దేశ...

ఉర్దూ స్ట‌డీ సెంట‌ర్‌ కోసం ఎంఐఎం డిమాండ్

ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లును సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం అక్బ‌రుద్దీన్ ఓవైసీ చ‌ర్చ ప్రారంభించారు....

ఇంట‌ర్ ప‌రీక్ష‌లపై స్ప‌ష్ట‌త ఇస్తాం : మంత్రి స‌బిత

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీల‌పై జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ప్ర‌భావం చూపింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్ప‌ష్ట‌త ఇస్తామ‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి...

తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం...

Most Read