Monday, September 23, 2024
Homeతెలంగాణ

మార్చి 8న మన ఊరు – మన బడి

ముఖ్యమంత్రి కెసీఆర్ మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఈ నెలలో శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా.. వనపర్తి జిల్లా కేంద్రం...

మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు

Telangana Budget Session : మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కాగా., రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి...

అవినీతి మంత్రులకు కెసిఆర్ వత్తాసు – బిజెపి

Bjp Zonal Meeting : అంబేద్కర్ జయంతి పురస్కరించకుని ఏప్రిల్ 14 నుండి రెండో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు....

హైదరాబాద్ పోలీసుల బంపర్ ఆఫర్

మార్చి 1నుండి ట్రాఫిక్ చెలన్స్ క్లియర్ చేయడానికి రాయితీ ఇస్తున్నామని హైద్రాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ప్రకటించారు. ఇది ఒక నెల వరకు ఉంటుందని, వాహనదారులందరు కోవిడ్ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు...

కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర - ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి...

నదుల సంరక్షణతోనే మానవ మనుగడ

నదులు ఉన్న చోటనే నాగరికత వెలిసింది. నదులకు, నాగరికతకు అవినాభావ సంబంధం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నదులను ఎవరు పట్టించుకోవడం లేదని పర్యవసానంగా అవి వ్యర్ధాలతో నిండి...

జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో

Jungle Bachao Jungle badaavo :  హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా అట‌వీ పునర్జీవ‌న కార్య‌ప్ర‌ణాళికను రూపొందించి, జంగిల్ బ‌చావో- జంగిల్ బ‌డావో నినాదంతో రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని...

సిరిసిల్లకు టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్

Texport Industries  : సిరిసిల్లలో అపారెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ (Texport) గ్రూప్ ముందుకు వచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి కే...

విద్యుత్‌ చార్జీల పెంపు సరికాదు – కాంగ్రెస్

విద్యుత్ చార్జీల పెంపుతో పేదలపైన భరించలేనంత భారం పడుతుందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరోసారి భారం మోపేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు...

తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోండి..కేటీఆర్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు...

Most Read