Friday, September 20, 2024
Homeతెలంగాణ

దండకారణ్యంలో ఆదివాసీ కుంభమేళా

ఆసియాఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. రెండేళ్లకి ఓసారి జరిగే ఆ జాతర ఈసారి ఫిబ్రవరి 21 నుంచి  నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరుగుతుంది. కుంభమేళా తర్వాత మేడారం...

మెదక్ పై కవిత కన్ను… హరీష్ రావు అసంతృప్తి..?

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గులాబీ అధినేత కెసిఆర్ కుటుంబంలో కొత్త సమస్య మొదలైంది. మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఒత్తిడి చేస్తోందని వినికిడి. కవిత పోటీ...

నీటిపారుదల రంగంపై ఆరోపణలు.. ప్రత్యారోపణలు

తెలంగాణ శాసనసభ ఎనిమిదో రోజు సమావేశాలు ఆరోపణలు... ప్రత్యారోపణలతో సాగింది. తెలంగాణ నీటిపారుదల రంగం మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి శాసనసభలో శ్వేత పత్రం విడుదల చేశారు. అసెంబ్లీ...

తెలంగాణలో కులగణనకు శ్రీకారం

రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న బిసిల చిరకాల డిమాండ్ ఆచరణలోకి రాబోతోంది. శాసభసభ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు  కులగణనపై ప్రభుత్వం తీర్మానం ప్ర‌వేశ‌పెట్టగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఉదయం సభ...

రాజ్యసభ అభ్యర్ధులుగా రేణుకా చౌదరి, అనిల్ యాదవ్

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్ధులుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. రేపు నామినేషన్లకు...

తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా పోరాడతా: కేసిఆర్

కృష్ణా ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు బలంగా వినిపించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రాజకీయాలు చేస్తోందని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దుయ్యబట్టారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టును అప్పగిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్...

రైతులకు అన్యాయం చేయొద్దు: హరీష్ రావు

కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని, కాళేశ్వరం అంటే 3బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్,...

కేసిఆర్ పాలనలోనే తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్

అరవై ఏళ్ళ సమైక్య పాలనలో కన్నా పదేళ్ళ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే నీటి విషయంలో తెలంగాణకు  ఎక్కువ అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్ర...

అయోమయంలో తెలంగాణ BJLP

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బిజెపిలో అయోమయం నెలకొంది. ఎన్నికల తంతు పూర్తి కావచ్చి మూడు నెలలు గడించింది. శాసనసభ రెండోసారి సమావేశం అవుతోంది. ఇప్పటివరకు బిజెపి శాసనసభ పక్ష...

దక్షిణ తెలంగాణలో పట్టు కోసం కెసిఆర్ వ్యూహం

రాబోయే లోకసభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటేందుకు.. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై పట్టు బిగించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. మూడు నెలల విరామం తర్వాత కెసిఆర్ తెలంగాణ...

Most Read