Monday, September 23, 2024
Homeతెలంగాణ

ప్రజారవాణా బలోపేతంతోనే ట్రాఫిక్ నివారణ – కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ఫుట్ పాత్ ల నిర్మాణం, విస్తరణ, ప్రణాళికల రూపకల్పన కు సంబంధించి నగర పోలీస్ అధికారులతో పాటు జిహెచ్ఎంసి,సంబంధిత ఇతర శాఖల అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం...

అవార్డులతో పాటు డబ్బులు ఇవ్వండి – మంత్రి ఎర్రబెల్లి

కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...

పోలీసు పరీక్షలో అసంబద్ద నిబంధనలు – బండి సంజయ్

బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థుల అరెస్టును ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్షా అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని...

బీఆర్‌ఎస్‌ వైపు యువత చూపు: మంత్రి జగదీశ్‌ రెడ్డి

బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పటివరకు ఒక్క...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిహెచ్ఎంసిలో విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ...

నిమ్స్ దవాఖానలో 132 ఉద్యోగాలు

హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇటీవలే 46 పోస్టుల భర్తీకి...

విభజన హామీలపై ఢిల్లీలో ఆందోళన – కోదండరామ్

కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాల తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. కేసీఅర్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కీలకమైందన్నారు. హైదరాబాద్ లో ఈ...

రైతు సంక్షేమంతో..లాభాల బాటలో డీసీసీబీలు : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...

మోడల్ స్కూల్ లో కులవివక్ష

వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గొట్లపల్లి గ్రామ సమీపంలో గల మోడల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ గాయత్రి వేధింపులకు గురి చేస్తూ కులవివక్షతో దూషిస్తున్నదని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్ గాయత్రి...

తెలంగాణలో ఐపీస్ అధికారుల బదిలీ

తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ జ‌రిగింది. ఇవ్వాల రాత్రి దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఒకేసారి 29 మంది ఐపీఎస్ అధికారుల బ‌దిలీ జ‌ర‌గ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. కాగా...

Most Read